Thursday, January 23, 2020

స్టేటస్ కో: అమరావతి ఎక్కడికీ తరలిపోదు: చేయాల్సిందంతా చేస్తున్నాం: కేశినేని నాని..!

అమరావతి: రాష్ట్ర రాజధానిగా అమరావతి కొనసాగి తీరుతుందని తెలుగుదేశం పార్టీ లోక్‌సభ సభ్యుడు కేశినేని నాని ధీమా వ్యక్తం చేశారు. దీనికి అవసరమైన అన్ని చర్యలను తాము తీసుకుంటున్నామని వ్యాఖ్యానించారు. ఏపీ వికేంద్రీకరణ బిల్లు, రాజధాని ప్రాంత అభివృద్ధి మండలి (సీఆర్డీఏ) చట్టం రద్దు అంశాలపై హైకోర్టులో దాఖలైన పిటీషన్‌పై విచారణ ముగిసిన అనంతరం ఆయన ఈ

from Oneindia.in - thatsTelugu https://ift.tt/38wvhlS

Related Posts:

0 comments:

Post a Comment