బీజింగ్ : స్మార్ట్ఫోన్ వచ్చాక అన్నీ పనులు తేలికయ్యాయి. ఎలా అంటే ఏ పనైనా చిటికలో పూర్తవుతుంది. మనం లేచినప్పటి నుంచి పడుకునే వరకు అన్నీ పనులను ఏం చక్కా చేసిపెడుతుంది. అయితే ఫోన్తో చేటు కూడా ఉందని నిపుణులు పదే పదే హెచ్చరిస్తున్నారు. సున్నితమైన కళ్లపై తీవ్ర ప్రభావం చూపుతుందని చెప్తున్నారు. వైద్యుల ఆందోళన నిజమైంది.
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2FhCKJt
స్మార్ట్ఫోన్ ఎంత పనిచేసింది ? చూపు కోల్పోనున్న చిన్నారి ...?
Related Posts:
స్వీట్ రివెంజ్..! పంచాయతీ ఎన్నికల్లో ఓట్లు వేయలేదని దారి మూసేసిన ఘనుడు..! నో వే..!!మహబూబాద్/ హైదరాబాద్ : దేశం లో జరిగే అన్ని ఎన్నికల కన్నా పంచాయతీ ఎన్నికలు భిన్నంగా ఉంటాయి. ఇగో, ప్రెస్టేజ్, పెత్తనం, అజమాయిషీ, ఆదిపత్యం, మాట… Read More
మమత రూపంలో కొత్త సీబీఐ డైరెక్టర్ రిషి శుక్లాకు తొలి సవాలుఢిల్లీ: సీబీఐ కొత్త డైరెక్టరుగా బాధ్యతలు స్వీకరించిన మధ్యప్రదేశ్ మాజీ డీజీపీ రిషికుమార్ శుక్లా సోమవారం బాధ్యతలు తీసుకోనున్నారు. బాధ్యతలు తీసుకోగానే ఆయ… Read More
మౌని అమావాస్య ఎఫెక్ట్.. కుంభమేళాకు క్యూ కట్టిన భక్తులులక్నో : ప్రయాగ్రాజ్లో జరుగుతున్న కుంభమేళాకు, దేశవిదేశాల నుంచి పెద్దసంఖ్యలో సందర్శకులు తరలివస్తున్నారు. పవిత్రస్నానాలు ఆచరించి భక్తిపారవశ్యంలో మునిగ… Read More
ప్రపంచంలో అతిపెద్ద 'గిరిజన' పండుగ.. ''నాగోబా'' జాతరకు సర్వం సిద్ధంఆదిలాబాద్ : ప్రపంచంలోనే అతిపెద్ద గిరిజన పండుగకు ఆదిలాబాద్ జిల్లా వేదిక కానుంది. ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్ లో.. సర్పజాతిని పూజించే 'నాగోబా' జాతర మొద… Read More
కొనసాగుతున్న దీదీ దీక్ష.. ఫుల్ సపోర్ట్.. నిరసనలకు తృణమూల్ రెడీకోల్కతా : ప్రధాని నరేంద్ర మోడీ, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ మధ్య వార్ మరింత ముదిరింది. ఆదివారం నాటి పరిణామాలతో దీదీ మరింత గుర్రుగా ఉన్నారు. కేంద… Read More
0 comments:
Post a Comment