తాను ఇచ్చిన ప్రతీ మాట నిలబెట్టుకుంటానని ముఖ్యమంత్రి జగన్ స్పష్టం చేసారు. మూడు వారాల్లో తమ ప్రభుత్వం పాలన ఎలా ఉంటుందో స్పష్టం చేయగలిగామని చెప్పారు. ఇచ్చిన హామీలను నాలుగేళ్ల తరువాత కాకుండా..తొలి కేబినెట్ సమావేశం నుండి అమలు చేస్తున్నామని చెప్పుకొచ్చారు. తన కేబినెట్లో సామాజిక కూర్పు దేశానికే ఆదర్శం గా నిలిచిందన్నారు జగన్. పధకాల అమల్లో
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2KZFY7S
కక్ష్యసాధింపులుండవు..అవినీతి చేసిన వారిని వదలం: ప్రతీ మాట నిలబెట్టుకుంటాం: సభలో జగన్..!
Related Posts:
టీఆర్ఎస్ జోరుకు బీజేపీ బ్రేకులు.. ఎంపీ ఎన్నికల ఫలితాలే నిదర్శమన్న ఇంద్రసేనహైదరాబాద్ : లోక్సభ ఎన్నికల ఫలితాలు ఇచ్చిన జోష్ బీజేపీలో మరింత ఉత్సాహం నింపింది. తెలంగాణలో అధికార టీఆర్ఎస్ పార్టీకి ప్రత్యామ్నాయం తమ పార్టీయేనని చెప్త… Read More
అసోంలో భూ ప్రకంపనాలు .. రిక్టర్ స్కేల్పై తీవ్రత 5.9 నమోదుడిస్పూర్ : అసోం, ఈశాన్య రాష్ట్రాలపై భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్పై దాని తీవ్రత 5.9గా నమోదైంది. ఒక్కసారిగా భూమి కంపించడంతో స్థానికులు భయంతో పరుగ… Read More
చంద్రబాబు షాకింగ్ కామెంట్ .. అమరావతికే కాదు ఇక ఏ ప్రాజెక్ట్ కు నిధులు రావటప్రపంచ బ్యాంకు ఏపీ రాజధాని అమరావతికి రుణంగా నిధులు ఇవ్వలేమని చేతులెత్తేసింది. ఇప్పుడు ఇది ఏపీ సర్కార్ కు చిక్కులు తెచ్చి పెట్టింది. నవ్యాంధ్ర రాజధాని … Read More
వివాహేతర సంబంధం పెట్టుకుని.. లక్షలు గుంజింది... ట్రాక్టర్కు కట్టేసి కొట్టిన స్థానికులుసిరిసిల్లా : సమాజ పోకడలో ఏమో కానీ .. లోకంలో వావి వరసలు మాయమవుతున్నాయి. ప్రేమలు, పలకరింపుల చోట .. వివాహేతర సంబంధాలు దారితీస్తున్నాయి. ఇక భర్త ఉపాధి కోస… Read More
అమర్నాధ్ యాత్రలో వింత పోలీసు...! శవాన్ని అనుమతించమంటూ నిలిపివేత...!!అమర్నాథ్ యాత్రికులకు ఇబ్బంది కల్గుతుందని, యాత్రలో భాగంగా బందోబస్తులో ఓ పోలీసు అధికారి అత్యుత్సాహం ప్రదర్శించారు. భక్తులకు అసౌకర్యం కల్గుతుందని ఓ శవంత… Read More
0 comments:
Post a Comment