Tuesday, June 18, 2019

జిందాల్ కంపెనీకి 3, 667 ఎకరాల భూమి, రూ. 20 కోట్లు కిక్ బ్యాక్, సీఎం, మాజీ సీఎం రచ్చ రచ్చ !

బెంగళూరు: జిందాల్ కంపెనీకి 3, 667 ఎకరాల భూమి కేటయించడాన్ని నిరసిస్తు కర్ణాటకలోని సంకీర్ణ ప్రభుత్వం, ప్రతిపక్షాలు ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేసుకుంటున్నాయి. కర్ణాటక ముఖ్యమంత్రి హెచ్.డి. కుమారస్వామి ఆరోపణలకు మాజీ ముఖ్యమంత్రి, కర్ణాటక శాఖ బీజేపీ శాఖ అధ్యక్షుడు బీఎస్. యడ్యూరప్ప ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేసుకుంటున్నారు.

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2FgqEAg

Related Posts:

0 comments:

Post a Comment