న్యూఢిల్లీ: అవినీతిపై మోడీ ప్రభుత్వం యుద్ధం కొనసాగిస్తోంది. అవినీతికి పాల్పడ్డారన్న ఆరోపణలు రుజువు కావడంతో 12 మంది ఆదాయపు పన్ను శాఖా అధికారులపై ఇప్పటికే వేటువేసింది. తాజాగా కస్టమ్ డిపార్ట్మెంట్కు చెందిన 16మంది సీనియర్ ఉన్నతాధికారులపై కొరడా ఝుళిపించింది. ఇందులో ప్రిన్సిపల్ కమిషనర్, కమిషనర్, అడిషనల్ కమిషనర్, డిప్యూటీ కమిషనర్ మరియు కేంద్ర ప్రత్యక్ష పన్నుల శాఖా
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2KY0hTb
అవినీతి అనకొండలు: 15మంది సీనియర్ ఉన్నతాధికారులపై మోడీ ప్రభుత్వం వేటు
Related Posts:
ఏలూరు తాగునీటిలో సీసం, నికెల్ లేవు.. పూర్తి నివేదిక నాలుగు రోజుల్లో : సీఎం జగన్ తో హెల్త్ కమీషనర్ఏలూరు లో వింత వ్యాధికి కారణం తాగునీరు కాదని, తాగునీటిలో ఎలాంటి సమస్య లేదని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ కమిషనర్ కాటంనేని భాస్కర్ పేర్కొన్నారు. పశ్చిమగోదావర… Read More
వరంగల్ తొమ్మిది హత్యల కేసు: ఉరిశిక్ష పడ్డ ముద్దాయికి మైనర్ పై లైంగిక వేధింపుల కేసులో జీవిత ఖైదువరంగల్ రూరల్ జిల్లా గొర్రెకుంట ఇండస్ట్రియల్ ఏరియాలో 9 మంది హత్యకు గురైన విషయం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే . తొమ్మిది మందిని సజ… Read More
నేరగాళ్ళ రాష్ట్రంగా ఏపీ .. వైసీపీ ఫాసిస్టు మూకలు రెచ్చిపోతున్నాయని చంద్రబాబు ఫైర్చిత్తూరు జిల్లా కురబలకోట మండలం అంగళ్లు వద్ద టిడిపి నేతలపై వైసీపీ నేతల దాడికి తెగబడ్డారు అని మండిపడిన చంద్రబాబు వైసిపి దాడిని తీవ్రంగా ఖండించారు. టిడిప… Read More
ఏపీలో కరోనా విలయం: భారీ రికార్డు -టీపీఎంలో దేశంలోనే టాప్ -కొత్తగా 520 కేసులు, 2మరణాలుఆంధ్రప్రదేశ్ లో విస్తృతంగా కరోనా టెస్టులు కొనసాగిస్తున్నప్పటికీ, నమోదవుతోన్న కొత్త కేసుల సంఖ్య క్రమంగా తగ్గుతుండటం ఉపశమనం కలిగిస్తున్నది. కరోనా వ్యాప్… Read More
పీసీసీ చీఫ్గా ఎవరోచ్చిన సంపూర్ణ సహకారం, ఉత్తమ్ హాట్ కామెంట్స్తెలంగాణలో పీసీసీ చీఫ్ పదవీపై ఆసక్తి నెలకొంది. ఉత్తమ్ రాజీనామాతో కొత్త నేత ఎంపికపై హైకమాండ్ దృష్టిసారించింది. అయితే కొందరి పేర్లు వినిపిస్తోండగా వ్యతిర… Read More
0 comments:
Post a Comment