Wednesday, January 22, 2020

అటునుంచి నరుక్కొస్తున్న టీడీపీ.. సీఎం, స్పీకర్‌ను టార్గెట్ చేస్తూ.. దాడులు, బెదిరింపులపై ఫిర్యాదు..

వైసీపీ సర్కారును, సీఎం జగన్ ను ఇరుకున పెట్టడానికి తనకున్న అన్ని ఆప్షన్లను వాడుకుంటోంది ప్రతిపక్ష టీడీపీ. మూడు రాజధానుల వ్యవహారంలో మండలిలో చుక్కలుచూపించడంతోపాటు హైకోర్టులో న్యాయపోరాటం కూడా మొదలుపెట్టింది. ఇదే క్రమంలో కేంద్రం వైపు నుంచి సహకారం కోరుతున్నట్లు సంకేతాలు పంపింది. చంద్రబాబు నేతగా ఉన్న తెలుగుదేశం శాసనసభాపక్షం(టీడీఎల్పీ) బుధవారం గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ కు లేఖ రాసింది. అందులో తీవ్రస్థాయి ఆరోపణలున్నాయి.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2G9SSg7

Related Posts:

0 comments:

Post a Comment