Wednesday, April 21, 2021

విషాదం: కరోనాతో సీపీఎం నేత ఏచూరి కుమారుడి కన్నుమూత,ఢిల్లీలో కాంగ్రెస్ సీనియర్ నేత మృతి

సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి కుమారుడు ఆశిష్ ఏచూరి కరోనాతో కన్నుమూశారు. ఈ విషయాన్ని సీతారాం ఏచూరి తన ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. 'నా పెద్ద కొడుకుని కోల్పోయానని చెప్పేందుకు నేను చాలా చింతిస్తున్నాను. కోవిడ్‌తో ఈ ఉదయమే నా పెద్ద కొడుకు ఆశిష్ మృతి చెందాడు. ఈ కష్టకాలంలో మాకు అండగా నిలిచిన

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3elFYfE

Related Posts:

0 comments:

Post a Comment