సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి కుమారుడు ఆశిష్ ఏచూరి కరోనాతో కన్నుమూశారు. ఈ విషయాన్ని సీతారాం ఏచూరి తన ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. 'నా పెద్ద కొడుకుని కోల్పోయానని చెప్పేందుకు నేను చాలా చింతిస్తున్నాను. కోవిడ్తో ఈ ఉదయమే నా పెద్ద కొడుకు ఆశిష్ మృతి చెందాడు. ఈ కష్టకాలంలో మాకు అండగా నిలిచిన
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3elFYfE
విషాదం: కరోనాతో సీపీఎం నేత ఏచూరి కుమారుడి కన్నుమూత,ఢిల్లీలో కాంగ్రెస్ సీనియర్ నేత మృతి
Related Posts:
పోలీసులకు చేతులెత్తి మొక్కిన ఎంపీ గోరంట్ల మాధవ్ .. ఎందుకో తెలుసాకరోనా కట్టడి కోసం యుద్ధం చేస్తున్న క్రమంలో చాలామంది లాక్ డౌన్ నిబంధనలను ఇష్టారాజ్యంగా ఉల్లంఘించారు . ఇక దీంతో పోలీసులు లాక్ డౌన్ నిబంధనలు ఉల్లంఘించి బ… Read More
డా.సుధాకర్ తల్లి సంచలన వ్యాఖ్యలు.. చెంచాగాళ్ల కుట్ర.. పిచ్చెవరికో సీబీఐ తేల్చుతుందంటూ..''నాకిప్పుడు 74 ఏళ్లు. నా భర్త బెడ్ రిడెన్.. ఆయన్ని ఇంట్లో వదిలేసి, నా కొడుకుని చూసేందుకు ప్రతిరోజూ వస్తున్నాను. నా బిడ్డకు జరిగిన అన్యాయం.. ఏ కొడుక్క… Read More
Lockdown: ఆంధ్రా, తెలంగాణ ప్రజలకు గుడ్ న్యూస్, ప్రయాణానికి పాస్ లేదు, బెంగళూరు: వన్ వే !బెంగళూరు: కరోనా వైరస్ (COVID 19) లాక్ డౌన్ సందర్బంగా ఎక్కడి ప్రజలు అక్కడే ఉండిపోయారు. లాక్ డౌన్ నియమాలు సడలించిన తరువాత ఏ రాష్ట్రంలోని ప్రజలు ఆ రాష్ట్… Read More
ఆర్టీసీ బస్సునే ఎత్తుకెళ్లాడు... ఎట్టకేలకు పోలీసులకు చిక్కాడు- అనంతపురం జిల్లాలో ఘటన..అనంతపురం జిల్లా ధర్మవరంలో ఇవాళ ఓ విచిత్రమైన ఘటన చోటు చేసుకుంది. లాక్ డౌన్ సడలింపుల నేపథ్యంలో అనంతపురం జిల్లాలో బస్సులు తిప్పేందుకు అధికారులు ప్రయత్నిస… Read More
విశాఖ ఎల్జీ పాలిమర్స్ ఘటన కేసు విచారణ .. ప్రభుత్వం కౌంటర్ దాఖలు చెయ్యాలన్న హైకోర్టువిశాఖపట్నం ఎల్జీ పాలిమర్స్ కెమికల్ ఫ్యాక్టరీ గ్యాస్ లీక్ సంఘటనపై హైకోర్టులో విచారణ కొనసాగింది. అటు ఎల్జీ పాలైమర్స్ తరపున న్యాయవాదులు , ఇటు ప్రభుత్వం త… Read More
0 comments:
Post a Comment