ఢిల్లీ: ప్రజాస్వామ్య దేశాల సూచికలో భారత్ ర్యాంకు ప్రపంచదేశాలతో పోలిస్తే 10 స్థానాల కిందకు పడిపోయింది.ప్రజాస్వామ్య దేశాల సూచికలో భారత్ 51వ స్థానంలో నిలిచింది. భారత్ ర్యాంకు పడిపోవడానికి కారణం దేశంలో నెలకొన్న అనిశ్చితే కారణంగా సర్వే ద్వారా వెల్లడైంది. దేశంలో జరుగుతున్న పౌరహక్కుల పోరాటాలు ప్రజాస్వామ్య సూచికలో భారత్ ర్యాంకును దిగజార్చాయని సర్వే పేర్కొంది.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2RhJvBq
ప్రజాస్వామ్య దేశాల్లో పడిపోయిన భారత్ ర్యాంకు.. ఆందోళనలు, నిరసనలే కారణం
Related Posts:
జగన్-చంద్రబాబు చెరో ఫ్రంట్ : పవన్ కు కేసీఆర్ ఆహ్వానం లేదా ..! మరి..జనసేనాని రూటెటు..?ఏపిలో మూడు ప్రధాన పార్టీలదీ మూడు దార్లుగా కనిపిస్తోంది. టిడిపి అధినేత చంద్రబాబు ఇప్పటికే బిజెపీతర కాంగ్రెస్ మద్దతు కూటమి లో ఉన్నారు. తాజాగా, … Read More
ప్రొటెం స్పీకర్ ప్రమాణ స్వీకారం.. ఇక ఎమ్మెల్యేల వంతుహైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీ ప్రొటెం స్పీకర్గా ఎంఐఎం సీనియర్ ఎమ్మెల్యే ముంతాజ్ అహ్మద్ ఖాన్ ప్రమాణ స్వీకారం చేశారు. రాజ్ భవన్ లో గవర్నర్ నరసింహన్ ఆయనత… Read More
కుంభమేళాలో భారీ ఏర్పాట్లు.. 2800 కోట్లతో తాత్కాలిక టెంట్ సిటీ..!ఉత్తర ప్రదేశ్ : ప్రయాగ్రాజ్ లో జరుగుతున్న కుంభమేళాకు ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాట్లు పూర్తిచేసింది. దేశ విదేశాల నుంచి వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్య… Read More
'4ఏళ్ల రంకు రాజకీయం బయటపడింది, ఆంధ్రోళ్లను కేసీఆర్ ఎన్ని మాటలన్నారు'అమరావతి/హైదరాబాద్: టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డిల భేటీ పైన ఏపీ మంత్రి దేవి… Read More
జగన్పై దాడి కేసులో కొందరికి NIA నోటీసులుహైదరాబాద్ : వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డిపై జరిగిన దాడి కేసులో కొందరికి నోటీసులు జారీచేసింది జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఏ. జగన్ పై దాడి చేసిన శ్ర… Read More
0 comments:
Post a Comment