Wednesday, January 22, 2020

ప్రజాస్వామ్య దేశాల్లో పడిపోయిన భారత్ ర్యాంకు.. ఆందోళనలు, నిరసనలే కారణం

ఢిల్లీ: ప్రజాస్వామ్య దేశాల సూచికలో భారత్ ర్యాంకు ప్రపంచదేశాలతో పోలిస్తే 10 స్థానాల కిందకు పడిపోయింది.ప్రజాస్వామ్య దేశాల సూచికలో భారత్ 51వ స్థానంలో నిలిచింది. భారత్ ర్యాంకు పడిపోవడానికి కారణం దేశంలో నెలకొన్న అనిశ్చితే కారణంగా సర్వే ద్వారా వెల్లడైంది. దేశంలో జరుగుతున్న పౌరహక్కుల పోరాటాలు ప్రజాస్వామ్య సూచికలో భారత్ ర్యాంకును దిగజార్చాయని సర్వే పేర్కొంది.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2RhJvBq

Related Posts:

0 comments:

Post a Comment