Saturday, April 18, 2020

ఓల్డ్ సిటీలో కరోనా టెన్షన్ .. వారం క్రితం మటన్ పంచిన లారీ డ్రైవర్ కు కరోనా పాజిటివ్

తెలంగాణా రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. ఇక ఇప్పటి వరకు 766కేసులు నమోదు కాగా 18 మరణాలు సంభవించాయి . కరోనా కంట్రోల్ కోసం ప్రభుత్వ యంత్రాంగం తీవ్రంగా కృషి చేస్తుంది. కానీ కరోనా చాప కింద నీరులా విస్తరిస్తూనే ఉంది . ఇక కరోనా కేసులు బాగా పెరుగుతున్న నేపధ్యంలో తాజాగా ఓల్డ్ సిటీలో ఒక

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3cAnKVj

Related Posts:

0 comments:

Post a Comment