Wednesday, January 22, 2020

రాజధాని రగడ: శాసన మండలిలో రచ్చ రచ్చ.. టీడీపీ ఎమ్మెల్సీలతో మంత్రుల బాహాబాహీ..

పరిపాలన వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు బిల్లులపై ఏపీ శాసన మండలిలో తీవ్ర ఉద్రిక్తతలు తలెత్తాయి. అధికార, ప్రతిపక్ష సభ్యులు బాహాబాహికి దిగడంతో దాదాపు అరగంటపాటు వాతావరణం రణరంగంలా మారింది. మండలి చైర్మన్ పోడియం ముందే రెండు పక్షాలు వాదులాడుకున్నాయి. లోపల జరుగుతోన్న సీన్లు చూసి గ్యాలరీల్లో కూర్చొన్నవాళ్ల నేతలకు కూడా వణుకు పుట్టినంతపైనంది.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/38vxJJe

Related Posts:

0 comments:

Post a Comment