పరిపాలన వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు బిల్లులపై ఏపీ శాసన మండలిలో తీవ్ర ఉద్రిక్తతలు తలెత్తాయి. అధికార, ప్రతిపక్ష సభ్యులు బాహాబాహికి దిగడంతో దాదాపు అరగంటపాటు వాతావరణం రణరంగంలా మారింది. మండలి చైర్మన్ పోడియం ముందే రెండు పక్షాలు వాదులాడుకున్నాయి. లోపల జరుగుతోన్న సీన్లు చూసి గ్యాలరీల్లో కూర్చొన్నవాళ్ల నేతలకు కూడా వణుకు పుట్టినంతపైనంది.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/38vxJJe
రాజధాని రగడ: శాసన మండలిలో రచ్చ రచ్చ.. టీడీపీ ఎమ్మెల్సీలతో మంత్రుల బాహాబాహీ..
Related Posts:
లక్షలు ఖర్చుపెట్టాడు.. పేదొన్నని ప్రచారం చేసుకున్నాడు.. కోట్లు గడించాడు..!!చెన్నై : పుర్రెకో బుద్ధి జిహ్వకో రుచి ఇది పాత సామెతే .. కానీ దీనిని అచ్చంగా యాప్ట్ చేసుకున్నాడో రైతు. అదేంటి రైతు అన్వయించుకోవడం ఏంటనే కదా సందేహం. ఔను… Read More
ఎన్నారై భర్తలు వదిలేసే తెలుగుమహిళల సంఖ్య పెరుగుతుందట .. తెలుగురాష్ట్రాల నుండే ఎక్కువ ఫిర్యాదులటతెలుగు రాష్ట్రాల గురించి కేంద్ర ప్రభుత్వం ఒక ఆందోళనకర విషయాన్ని వెల్లడించింది. తెలుగు రాష్ట్రాల నుండి విదేశాలకు వెళ్లిన ఎంతో మంది ఎన్నారైలు అగ్నిసాక్ష… Read More
దేశ చరిత్రలో అరుదు.. గులాబీ నీడలో 50 లక్షల సభ్యత్వాలు.. కేటీఆర్ హర్షంహైదరాబాద్ : తెలంగాణలో జోరు మీదున్న కారు.. క్యాడర్లో మరింత జోష్ పెంచుతోంది. ఎన్నికలు ఏవైనా విజయబావుటా ఎగురవేస్తున్న గులాబీ దండు సభ్యత్వ నమోదులోనూ ఔరా… Read More
సినిమా స్క్రిప్ట్ కే అందని ఐడియాలు..! పెద్దమ్మ ఇంటికే కన్నమేసిన కూతురు..!!హైదరాబాద్: నగరంలో నేర ప్రవృత్తి పెరిగిపోతోంది. ఈజీ మనీ కోసం ముఖ పరిచయం లేని వాళ్లే కాదు స్నేహితులు, రక్త సంబందీకులు కూడా తెగబడిపోతున్నారు. ఇలాంటి సంఘట… Read More
శ్రీవారి భక్తులకు టీటీడీ శుభవార్త .. అక్కడ ఇక క్యూ లైన్ కష్టాలు లేనట్టే ... ఎందుకంటేతిరుమల శ్రీవారి భక్తులకు శుభవార్త . టీటీడీ తీసుకున్న నిర్ణయం ఇప్పుడు భక్తులకు గుడ్ న్యూస్ అని చెప్పాలి .ఇప్పటి వారకు స్వామి వారిని దర్శించుకోవాలంటే.. … Read More
0 comments:
Post a Comment