ఏఫీ ఎన్నికల కమిషనర్ పదవి నుంచి తనను తొలగిస్తూ నిమ్మగడ్డ రమేష్ కుమార్ హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ పై ఏపీ ప్రభుత్వం ఇవాళ కౌంటర్ అఫిడవిట్ వేసింది. ఇందులో నిమ్మగడ్డ తొలగింపు కోసం తాము తీసుకొచ్చిన ఆర్డినెన్స్... ఎన్నికల సంస్కరణల్లో భాగమేనని ప్రభుత్వం తేల్చిచెప్పింది. ఇందులో ఎలాంటి దురుద్దేశాలూ లేవని పేర్కొంది. ఎన్నికల ప్రక్రియను పారదర్శకంగా
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2XT74nT
Saturday, April 18, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment