Saturday, April 18, 2020

lockdown:కేరళ, తమిళనాడు కరోనా తగ్గుముఖం, ఇలానే ఉంటే మే 3 లోపు వైరస్ ఫ్రీ..

కరోనా వైరస్ పాజిటివ్ కేసులు దేశవ్యాప్తంగా పెరుగుతున్నాయి. కానీ కేరళ, తమిళనాడులో మాత్రం క్రమంగా తగ్గుతున్నాయి. ఇందుకు ఆ రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకుంటున్న కఠిన నిర్ణయాలే కారణమని తెలుస్తోంది. కరోనా వైరస్ బయటపడింది కేరళలోనైనా.. అక్కడి ప్రభుత్వం పకడ్బందీ చర్యలు తీసుకోవడంతో క్రమంగా కోలుకుంటోంది. ఇటు తమిళనాడులో కూడా వైరస్ తగ్గుముఖం పడుతుంది. తెలంగాణా ప్రభుత్వ

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2KhTHWc

Related Posts:

0 comments:

Post a Comment