ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం మత్స్యకారుల సంక్షేమం కోసం కృషి చేస్తున్న విషయం తెలిసిందే . నిన్నటికి నిన్న లాక్ డౌన్ కారణంగా నష్టపోతున్న మత్స్యకారులను ఆదుకునేందుకు మత్స్యకారుల లబ్ధిదారుల కుటుంబాలకు రూ. 10 వేల చొప్పున పరిహారం ఇవ్వాలని నిర్ణయించింది. ఇక తాజాగా చేపల ఎగుమతి మొదలైతే మత్స్య పరిశ్రమ నష్టాల నుండి గట్టెక్కుతుంది,
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2KhTIcI
Saturday, April 18, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment