మున్సిపల్ ఎన్నికల రిజర్వేషన్లు ఖరారు చేసిన మరునాడే నోటిఫికేషన్ ఇవ్వడంపై అనుమానం వస్తుందని పీసీసీ చీఫ్ ఉత్తమ్కుమార్ రెడ్డి అన్నారు. రెండురోజులకే అంటే ఈ నెల 8వ తేదీ నుంచి నామినేషన్లు స్వీకరించడం సందేహాం తలెత్తుందని చెప్తున్నారు. నోటిఫికేషన్ వెలువడినప్పటీ నుంచి నామినేషన్ వేయడానికి మధ్య సమయం ఉండాలని ఆయన అభిప్రాయపడ్డారు. ఆదివారం ఆయన సూర్యాపేటలో మీడియాతో
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2ZTEotN
మున్సిపల్ ఎన్నికలపై కోర్టుకెళతాం, నోటిఫికేషన్ ఇచ్చిన మరునాడే నామినేషన్లపై ఉత్తమ్ అభ్యంతరం
Related Posts:
హైదరాబాద్ నుంచి అసద్, అక్బర్ నామినేషన్.. ఓవైసీ బ్రదర్స్ కథేంటో?హైదరాబాద్ : ఓవైసీ బ్రదర్స్ కు ఏమైంది? భాగ్యనగరాన్ని కంచుకోటగా మార్చుకున్నోళ్లకు ఇప్పుడు విజయంపై నమ్మకం సన్నగిల్లిందా? హైదరాబాద్ లోక్సభ స్థానం నుంచి అ… Read More
జనసేన ఆరవ జాబితా ఇదే ... 16 మంది అభ్యర్థులు వీళ్ళేనామినేషన్లకు డెడ్ లైన్ సమీపిస్తుండటంతో ఎపీలోని రాజకీయ వర్గాలు అభ్యర్థుల ప్రకటన వేగవంతం చేశాయి. ఈ క్రమంలో బీజేపీ 23 మంది పార్లమెంట్ అభ్యర్థులను, 51మంది… Read More
పవన్ నామినేషన్ లో ‘నాట్ అప్లికబుల్’ : తిరస్కరిస్తే ఎవరికీ వద్దు : మాజీ జేడీదీ అదే దారి..!జనసేన అధినేత పవన్ కళ్యాన్ తన నామినేషన్ తో కొత్త ఒరవడి సృష్టించారు. నామినేషన్ పూర్తి చేయటం లో ప్రతీ అంశాన్ని పూర్తి చేయాల్సి ఉంటుంది. అయితే,… Read More
పెద్దపల్లి ప్రజలకు సేవ చేయాలనుంది...అందుకే రాజీనామా: గడ్డం వివేక్హైదరాబాదు: మాజీ ఎంపీ తెలంగాణ ప్రభుత్వ సలహాదారుడు గడ్డం వివేక్ తన పదవికి రాజీనామా చేశారు. ఇదే విషయాన్ని తెలుపుతూ తన రాజీనామా లేఖను ముఖ్యమంత్రి కేసీఆర్… Read More
ఏపీ బీజేపీ రెండో జాబితా ఇదే ... 23 మంది ఎంపీ అభ్యర్థులు , 51 మంది అసెంబ్లీ అభ్యర్థులుఎట్టకేలకు బీజేపీ రెండో జాబితా కూడా ప్రకటించింది . ఆంధ్రప్రదేశ్లో పోటీ చేస్తున్న 23 మంది ఎంపీ అభ్యర్థులు, 51 మంది అసెంబ్లీ అభ్యర్థుల లిస్ట్ను బీజేపీ … Read More
0 comments:
Post a Comment