Sunday, January 5, 2020

ప్రజలు మేల్కోవాలి: వైఎస్ జగన్‌తో కేసీఆర్ కుమ్మక్కంటూ నాగం, రావుల ఫైర్

హైదరాబాద్: తెలంగాణ సీఎం, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌పై కాంగ్రెస్ సీనియర్ నేత నాగం జనార్ధన్ రెడ్డి తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. ఆదివారం పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యూలేటర్ సామర్థ్యం పెంపు- తెలంగాణపై ప్రభావం అనే అంశంపై ప్రెస్‌క్లబ్‌లో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ సమావేశంలో టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాం, ఏఐసీసీ అధికార ప్రతినిధి దాసోజు

from Oneindia.in - thatsTelugu https://ift.tt/37yzRiQ

Related Posts:

0 comments:

Post a Comment