Monday, January 27, 2020

చంద్రబాబు చెప్పిందే మేం చేస్తున్నాం: సిద్ధాంతపరంగా మండలి వ్యవస్థకు టీడీపీ వ్యతిరేకం: ధర్మాన

అమరావతి: శాసన మండలి వ్యవస్థకు తెలుగుదేశంగా పార్టీ వ్యతిరేకమని అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యుడు, మాజీ మంత్రి ధర్మాన ప్రసాద రావు అన్నారు. మండలి వ్యవస్థను తాము వ్యతిరేకమని, అధికారంలోకి వస్తే.. దాన్ని రద్దు చేస్తామంటూ ఇదివరకు చంద్రబాబు నాయుడు నిండు సభలో ప్రకటించారని చెప్పారు. మండలి వ్యవస్థ అవసరం లేదంటూ నాడు చంద్రబాబు చేసిన సూచనలను తాము ఇప్పుడు అమలు చేస్తున్నామని ఆయన వ్యాఖ్యానించారు.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2TUPaiu

Related Posts:

0 comments:

Post a Comment