Monday, January 27, 2020

రాజకీయ ప్రాధాన్యత..ఆర్థిక సహకారం: బోడో శాంతి ఒప్పందంపై ప్రభుత్వం సంతకాలు

న్యూఢిల్లీ: అస్సాంలోని తీవ్రమైన తిరుగుబాటు సంస్థ నేషనల్ డెమొక్రటిక్ ఫ్రంట్ ఆఫ్ బోరోలాండ్‌తో ప్రభుత్వం శాంతి ఒప్పందంపై సంతకాలు చేసింది. బోరోలాండ్‌కు రాజకీయ సహకారంతో పాటు ఆర్థిక సహకారం కూడా అందిస్తామని ప్రభుత్వం ఒప్పందంలో పేర్కొంది. ప్రత్యేక బోడోలాండ్ కోసం కొన్నేళ్లుగా ఆల్ బోడో స్టూడెంట్స్ యూనియన్ నేతృత్వంలో ఉద్యమం జరుగుతోంది. ఈ ఒప్పందంపై ఆల్‌బోడో స్టూడెంట్స్

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2O1wMRe

Related Posts:

0 comments:

Post a Comment