తిరుమల : జులై 4,5,6 తేదీల్లో తానా 22వ మహాసభలు నిర్వహించాలని తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా నిర్ణయించింది. ఈసారి అమెరికాలోని వాషింగ్టన్ డీసీలో సంబురాలు జరుపుకోవాలని నిర్ణయించారు. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అనంతరం తానా అధ్యక్షుడు సతీశ్ వేమన ఈ విషయాన్ని ప్రకటించారు. ప్రెసిడెంట్ ట్రంప్కు ఆహ్వానం మూడు రోజుల పాటు అట్టహాసంగా జరిగే
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2YoWPp1
Tuesday, March 26, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment