Monday, January 27, 2020

సీఎంను కాల్చిచంపినా తప్పులేదు.. కూతురి బండారమూ బయటపెడతా.. మున్సిపల్ చైర్మన్ల ఎన్నికల్లో దారుణాలు

అభివృద్ధి పేరుతో తెలంగాణను నాశనం చేసిన కేసీఆర్ కుటుంబాన్ని ప్రగతి భవన్ నుంచి లాక్కొచ్చి పంజాగుట్ట చౌరస్తాలో మెట్రో పిల్లర్‌కు కట్టేసి కొట్టినా తప్పులేదంటూ కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కొద్దిరోజుల కిందట వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తాజాగా సోమవారం మరోసారి అధికార పార్టీపై ఆయన అదే స్థాయిలో విరుచుకుపడ్డారు. యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి సాక్షిగా ప్రజాస్వామ్యం ఖూనీ అయిపోతున్నదని వాపోయారు.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/30XzJY9

0 comments:

Post a Comment