ఎన్నికల వేల రాజకీయ పార్టీలు కొత్త ఎత్తుగడలకు దిగుతున్నాయి. వైసిపి అభ్యర్దుల పై అదే నియోజకవర్గంలో ప్రజా శాంతి నుండి ఆ పేర్లు కలిగిన అభ్యర్దులు ప్రజాశాంతి నుండి పోటీ చేస్తున్నారు. అయితే, అందులో వైసిపి నుండి పోటీ చేస్తున్న కొందరు నేతలను లక్ష్యంగా చేసుకున్నారు. వైసిపి నుండి వారు నామినేషన్లు దాఖలు చేసారు. అదే పేర్లు కలిగిన వ్యక్తులు ప్రజాశాంతి పార్టీ నుండి బరిలో ఉన్నారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2TxZ19V
Tuesday, March 26, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment