Friday, January 17, 2020

పంజాగుట్ట చౌరాస్తాలో మెట్రో పిల్లర్‌కు కట్టేసి చితకబాదుడు.. అయినా సరిపోదంటూ ఘాటు విమర్శలు..

తెలంగాణ మున్సిపల్ ఎన్నికల పోలింగ్ తేదీ దగ్గరపడుతున్న కొద్దీ మూడు ప్రధాన పార్టీలు ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు చెందిన ముఖ్యనేతలంతా తమకు కేటాయించిన పట్టణాల్లో బిజీబిజీగా చక్కర్లు కొడుతున్నారు. అదే సమయంలో పక్క పార్టీలపై విమర్శల జోరునూ పెంచారు. ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నంలో కొదరు నేతలు వివాదాస్పద వ్యాఖ్యలకు కూడా వెనుకాడటం లేదు.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2RpskMV

Related Posts:

0 comments:

Post a Comment