Monday, January 27, 2020

పాము-ముంగీస కలిశాయి.. ఢిల్లీపార్టీలవి సిల్లీ పనులు.. ఎక్స్ అఫీషియో తెచ్చిందెవరు? మంత్రి కేటీఆర్

మున్సిపల్ ఎన్నికల్లో టీఆర్ఎస్ కు బ్రహ్మరథం పట్టిన పట్టణ ప్రజలకు పార్టీ తరఫున థ్యాంక్స్ చెబుతున్నానని, ప్రణాళికాబద్ధమైన అభివృద్ధి చేసి చూపించి రుణం తీర్చుకుంటామని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. సోమవారం రాష్ట్రవ్యాప్తంగా కార్పొరేషన్లకు మేయర్, మున్సిపాలిటీలకు చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికలు జరిగాయి. ఈ సందర్భంగా తెలంగాణ భవన్ లో

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2RvW6RF

Related Posts:

0 comments:

Post a Comment