మున్సిపల్ ఎన్నికల్లో టీఆర్ఎస్ కు బ్రహ్మరథం పట్టిన పట్టణ ప్రజలకు పార్టీ తరఫున థ్యాంక్స్ చెబుతున్నానని, ప్రణాళికాబద్ధమైన అభివృద్ధి చేసి చూపించి రుణం తీర్చుకుంటామని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. సోమవారం రాష్ట్రవ్యాప్తంగా కార్పొరేషన్లకు మేయర్, మున్సిపాలిటీలకు చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికలు జరిగాయి. ఈ సందర్భంగా తెలంగాణ భవన్ లో
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2RvW6RF
పాము-ముంగీస కలిశాయి.. ఢిల్లీపార్టీలవి సిల్లీ పనులు.. ఎక్స్ అఫీషియో తెచ్చిందెవరు? మంత్రి కేటీఆర్
Related Posts:
పవన్ కళ్యాణ్ ఎఫెక్ట్: బాబుపై 'వ్యూహం' బెడిసికొట్టడంతో జగన్వైపు అడుగులు వేస్తున్నారా?అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ, లోకసభ ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ నేతృత్వంలోని జనసేన, వైయస్ జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలోని వైయస్సార్ కాంగ్రెస్ పార్… Read More
తలసానీ! ఏపీకి నీ అవసరంలేదు: టీఆర్ఎస్ నేతకు వైసీపీ పార్థసారథి ఎందుకు షాకిచ్చారు?అమరావతి: తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) సనత్ నగర్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పైన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పార్థసారథి ఆ… Read More
అదే నిజమని నమ్మితే..! పంచాయతీ ఎన్నికలకు \"వాట్సాప్\" దెబ్బపంచాయతీ ఎన్నికల్లో వాట్సాప్ దెబ్బకొట్టింది. ఏకంగా ఓ గ్రామ పంచాయతీలో ఇద్దరు వార్డు మెంబర్లు లేకుండా చేసింది. నిజామాబాద్ జిల్లాలోని ఇందల్వాయి మండలంలో ర… Read More
థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ పై ఊరట...! పాత వాహనాలకు వర్తించదా?హైదరాబాద్ : కొత్త కారు కొంటే మూడేళ్లు, బైకులు కొంటే ఐదేళ్లు కచ్చితంగా థర్డ్ పార్టీ బీమా తీసుకోవాల్సిందే. సుప్రీంకోర్టు తెరపైకి తెచ్చిన ఈ నిబంధన వాహనదా… Read More
\"టాప్\"లో ఐదుగురు మనోళ్లే... \"జేఈఈ\" లో మెరిసిన తెలుగు తేజాలుహైదరాబాద్ : జేఈఈ మెయిన్-2019 ప్రవేశ పరీక్షల్లో మనోళ్లు సత్తా చాటారు. పాత రికార్డులను పదిలపరుస్తూ ఈసారి కూడా విజయ ఢంకా మోగించారు. దేశమంతటా 15 మంది మాత… Read More
0 comments:
Post a Comment