ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసు నాంపల్లిలోని సీబీఐ ప్రత్యేక కోర్టులో విచారణ కొనసాగుతుంది . తాను ముఖ్యమంత్రి కావటం వల్ల, అధికారిక కార్యక్రమాల నేపధ్యంలో వ్యక్తిగత మినహాయింపు ఇవ్వాలని సీబీఐ ప్రత్యేక న్యాయస్థానాన్ని పదేపదే విజ్ఞప్తి చేస్తున్నారు సీఎం జగన్ మోహన్ రెడ్డి. అయితే సీబీఐ ప్రత్యేక న్యాయ స్థానం మాత్రం
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Ub2AXV
Monday, January 27, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment