Monday, January 27, 2020

అక్రమాస్తుల కేసు.. సీబీఐ కోర్టు నిర్ణయాన్ని సవాల్ చేస్తూ హైకోర్టులో జగన్ పిటీషన్

ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసు నాంపల్లిలోని సీబీఐ ప్రత్యేక కోర్టులో విచారణ కొనసాగుతుంది . తాను ముఖ్యమంత్రి కావటం వల్ల, అధికారిక కార్యక్రమాల నేపధ్యంలో వ్యక్తిగత మినహాయింపు ఇవ్వాలని సీబీఐ ప్రత్యేక న్యాయస్థానాన్ని పదేపదే విజ్ఞప్తి చేస్తున్నారు సీఎం జగన్ మోహన్ రెడ్డి. అయితే సీబీఐ ప్రత్యేక న్యాయ స్థానం మాత్రం

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Ub2AXV

Related Posts:

0 comments:

Post a Comment