ఏపీలో కరోనా టెస్టింగ్ కిట్ల కొనుగోలుపై రచ్చ కొనసాగుతుంది . కరోనా టెస్టింగ్ కిట్ల కొనుగోలు విషయంపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీ నారాయణ ప్రశ్నించినందుకు వైసీపీ ఎంపీ ఘాటుగా సోషల్ మీడియా వేదికగా విరుచుకుపడిన విషయం తెలిసిందే .కరోనా టెస్టింగ్ కిట్ల వ్యవహారంలో వైసీపీ నేతలు కమిషన్లకు కక్కుర్తి పడ్డారంటూ విమర్శలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2VE4CyG
కరోనా కిట్ల రచ్చ .. కన్నానే కాదు సుజనా కూడా విజయసాయి రెడ్డిని దులిపేశారుగా...!!
Related Posts:
తెలంగాణలో యూనివర్సిటీలపై సీఎం ఫోకస్ .. వీసీల నియామకంపై కేసీఆర్ కీలక నిర్ణయంతెలంగాణ రాష్ట్రంలో యూనివర్సిటీలలో పరిస్థితులు దారుణంగా మారాయి . అధ్యాపకుల ఖాళీలు హారతీ చెయ్యక, వీసీలు లేక యూనివర్సిటీలలో పాలన పడకేసింది. యూనివర్సిటీలు… Read More
షహీన్బాగ్ ఆందోళనలపై చర్చించలే,దేశం గర్వించేస్థాయిలో ఢిల్లీని అభివృద్ధి చేద్దాం: కేజ్రీవాల్ఢిల్లీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత కుమారుడు అరవింద్ కేజ్రీవాల్ కేంద్ర ప్రభుత్వ పెద్దలతో సత్సంబంధాలు కొనసాగిస్తున్నారు. తన ప్రమాణ స్వీకారం సందర… Read More
ఇంజినీరింగ్ చదివే రోజుల్లోనే ప్రేమ, పెళ్లి.. దివ్యను వెంకటేశ్ హత్య చేయలేదు: తండ్రి పరశురాంవెంకటేశ్ పిరికివాడని, హత్య చేసేంత ధైర్యం లేదని తండ్రి పరశురాం తెలిపారు. అతనిని చూస్తే ఇతను హత్య చేశాడా..? అని మీరే ఆశ్చర్యపోతారని వెంకటేశ్ తండ్రి పేర్… Read More
విజయవాడలో మున్సిపల్ అధికారులకు ఝలక్ .. అక్రమ కట్టడాలపై ఏసీబీ కొరడాఏపీలో ఇప్పుడు ఏసీబీ అధికారుల వరుస దాడులు అధికారులకు టెన్షన్ పుట్టిస్తున్నాయి . మొన్నటికి మొన్న ఎమ్మార్వో ఆఫీసులను టార్గెట్ చేసి ఏసీబీ దాడులు నిర్వహిస్… Read More
ఇప్పుడున్న పెట్రోల్, డీజిల్ ఇక దొరకదు.. ఏప్రిల్ 1 నుంచి దేశవ్యాప్తంగా బీఎస్-6 ఇంధనం..కొత్త మోడల్ కార్లు, బైకుల అమ్మకాలు పెరిగినా.. వాటిని నడపడానికి వాడే పెట్రోల్, డీజిల్ గ్రేడు మాత్రం అప్ డేట్ కాలేదు. ప్రస్తుతం మనమంతా యూరో-4 లేదా భారత్… Read More
0 comments:
Post a Comment