రెండో దశ లాక్ డౌన్ లోనూ కరోనా వైరస్ వీరవిహారం చేస్తున్నది. దేశవ్యాప్తంగా గడిచిన 24 గంటల్లోనే 1334 కొత్త కేసులు వెలుగులోకి వచ్చాయి. తద్వారా మొత్తం కేసుల సంఖ్య 15,712కు, మరణాల సంఖ్య 507కు పెరిగాయి. ఈ నేపథ్యంలో ఈనెల 20 నుంచి కొన్ని రంగాలకు లభించనున్న లాక్ డౌన్ మినహాయింపులపై సందిగ్ధత నెలకొంది. హాట్
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3arJfpS
కరోనా: లాక్డౌన్ మళ్లీ పొడగింపు.. ఈసారి ఎన్ని రోజులంటే.. ఇంటి అద్దెలపైనా కీలక నిర్ణయం
Related Posts:
తెలంగాణలో నో సెకెండ్ వేవ్?: పరిమితంగా కరోనా కేసులు: 11 వేలకు తగ్గిన పేషెంట్లుహైదరాబాద్: ప్రాణాంతక కరోనా వైరస్ తీవ్రత తెలంగాణ క్రమంగా తగ్గుముఖం పడుతోంది. దేశ రాజధాని సహా ఉత్తరాదిన కొన్ని రాష్ట్రాల్లో సెకెండ్ వేవ్ పరిస్థితులు నెల… Read More
కరోనావైరస్: దిల్లీని ఈ చలికాలం కోవిడ్ సెంటర్గా మార్చేస్తుందా?"గత నాలుగు నెలలుగా కోవిడ్ హాస్పిటల్స్లో హెల్త్కేర్ వర్కర్లు ఎంతో శ్రమపడుతున్నారు. ఇన్నాళ్లకు రోజువారీ కొత్త వైరస్ల సంఖ్య తగ్గింది" అని డాక్టర్ ఫరా … Read More
బైడెన్కు లైన్ క్లియర్... ఎట్టకేలకు వెనక్కి తగ్గిన ట్రంప్... అధికార మార్పిడికి గ్రీన్ సిగ్నల్...అధ్యక్ష ఎన్నికల్లో ఓటమిని అంగీకరించని ట్రంప్ ఎట్టకేలకు వెనక్కి తగ్గారు. అధ్యక్ష పగ్గాలు బైడెన్కు అప్పగించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అధికార మార్పి… Read More
సోషల్ మీడియాలో నేతల హవా... టాప్లో ప్రధాని మోదీ... ఆన్లైన్ ట్రెండ్స్లో జగన్ టాప్-2..దేశంలో సోషల్ మీడియాలో అత్యంత ప్రజాదరణ కలిగిన నాయకుడిగా ప్రధాని నరేంద్ర మోదీ నిలిచారు. ఈ ఏడాది అగస్టు-అక్టోబర్ మధ్య కాలంలో ట్విట్టర్,యూట్యూబ్,గూగుల్ సె… Read More
ఎయిరిండియా వన్ గగన విహారం: రాష్ట్రపతి దంపతుల తొలి ప్రయాణం: కాస్సేపట్లో తిరుపతికిన్యూఢిల్లీ: దేశంలో అత్యంత ప్రముఖుల అధికారిక పర్యటనల కోసం ఉద్దేశించిన ఎయిరిండియా వన్-బీ777 తన గగన విహారాన్ని ఆరంభించింది. రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్,… Read More
0 comments:
Post a Comment