Saturday, January 11, 2020

మోదీ-దీదీ సమావేశం: ప్రధానితో సమావేశం తర్వాత నిరసన కార్యక్రమానికి హాజరైన మమతా

పశ్చిమ బెంగాల్ : ప్రధాని నరేంద్రమోడీ రెండురోజుల పర్యటన కోసం బెంగాల్ చేరుకున్నారు. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రధాని మోడీతో సమావేశం అయ్యారు. ఎన్‌ఆర్‌సీ పౌరసత్వ సవరణ చట్టంపై సీఎం మమతా బెనర్జీ వ్యతిరేకత వ్యక్తం చేస్తున్న క్రమంలో ఈ భేటీకి ప్రాధాన్యత సంతరించుకుంది. ప్రధాని నరేంద్ర మోడీ పర్యటించనున్న ప్రాంతాల్లో ఇప్పటికే నిరసనకారులు

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2R5s3ia

Related Posts:

0 comments:

Post a Comment