Saturday, January 11, 2020

స్కూల్ లోకి దెయ్యాలు వస్తున్నాయని క్షుద్ర పూజలు చేయించిన ప్రిన్సిపాల్.. షాక్ అయిన జనం

వరంగల్ రూరల్ జిల్లా శంభునిపల్లిలో క్షుద్ర పూజల కలకలం రేగింది. ఏకంగా స్కూల్లోనే దెయ్యాలు ఉన్నాయని మూఢ నమ్మకాలు పెట్టుకున్న ప్రదానోపాధ్యాయురాలు చేసిన పనితో స్థానికంగా కలకలం రేగింది. ఎక్కడైనా చదువు లేని వారు దెయ్యాలు, భూతాలూ అని మూఢ నమ్మకాలను విశ్వసించారు అంటే ఓకే కానీ చదువుకుని పది మందికి విద్యాబోధన చేసే వృత్తిలో ఉన్న

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2uCzw0t

Related Posts:

0 comments:

Post a Comment