Tuesday, January 21, 2020

అలా చేస్తే వైఎస్‌కు వెన్నుపోటే.. మగాడివి అనిపించుకుంటావో.. మోసం చేస్తావో : జగన్‌పై కాంగ్రెస్ నేత

అమరావతి నుంచి రాజధానిని మార్చాలనుకుంటే అసెంబ్లీని రద్దు చేసి మళ్లీ ఎన్నికలకు వెళ్లాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి కాంగ్రెస్ నేత తులసిరెడ్డి అన్నారు. ఎన్నికల్లో ప్రజలు మళ్లీ జగన్‌ను గెలిపిస్తే.. అప్పుడు రాజధానిని మార్చుకోవచ్చు అన్నారు. కాబట్టి మగాడిలా అసెంబ్లీని రద్దు చేసి ఎన్నికలకు వెళ్తాడో.. మోసగాడిగా మిగిలిపోతాడో జగన్ తేల్చుకోవాలని సవాల్ విసిరారు. దివంగత

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2sGEh8C

Related Posts:

0 comments:

Post a Comment