అమరావతి నుంచి రాజధానిని మార్చాలనుకుంటే అసెంబ్లీని రద్దు చేసి మళ్లీ ఎన్నికలకు వెళ్లాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి కాంగ్రెస్ నేత తులసిరెడ్డి అన్నారు. ఎన్నికల్లో ప్రజలు మళ్లీ జగన్ను గెలిపిస్తే.. అప్పుడు రాజధానిని మార్చుకోవచ్చు అన్నారు. కాబట్టి మగాడిలా అసెంబ్లీని రద్దు చేసి ఎన్నికలకు వెళ్తాడో.. మోసగాడిగా మిగిలిపోతాడో జగన్ తేల్చుకోవాలని సవాల్ విసిరారు. దివంగత
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2sGEh8C
అలా చేస్తే వైఎస్కు వెన్నుపోటే.. మగాడివి అనిపించుకుంటావో.. మోసం చేస్తావో : జగన్పై కాంగ్రెస్ నేత
Related Posts:
చంద్రబాబు ఎన్నికల శంఖారావం: నేడు లోక్సభ అభ్యర్ధుల జాబితా : పార్టీ నేతలతో..ప్రజల్లోకి..!టార్గెట్ 150 ప్లస్. టిడిపి అధినేత చంద్రబాబు లక్ష్యం ఇదే. ఇప్పటికే అభ్యర్ధులను ఖరారు చేసిన చంద్రబాబు ఎన్నిక ల శంఖారావం పూరించనున్నారు. ముందుగా … Read More
కేసు లేదు, వేధించలేదు .. ఉగ్రవాద సంస్థల ప్రేరేపితమే కారణం.. ముదసిర్ తండ్రి వెల్లడిన్యూఢిల్లీ : ఆ యువకుడిపై ఏ కేసు లేదు, పోలీసులు వేధించలేదు. సాధారణంగా కశ్మీర్ లో యువత భద్రతా దళాలపై రాళ్లురువ్వుతుంటారు. కొందరిపై కేసులు కూడా పెడుతుంటా… Read More
చంద్రబాబు కు భారీ షాక్ : వైసిపి లోకి ఆదాల ..స్థానం ఖరారు : జగన్ తో బుట్టా రేణుక భేటీ..!నెల్లూరు జిల్లాలో అధికార పార్టీకి భారీ షాక్. అభ్యర్ధిగా ప్రకటించి...ప్రచారం సైతం మొదలు పెట్టిన తరువాత నెల్లూరు రూరల్ అభ్యర్ధిగా బరిలో దిగిన … Read More
వివేకా హత్య... ప్రాణం పోయే సమయంలో లెటర్ రాయటం సాధ్యమా ? లేఖ పై వైసీపీ నేతల అనుమానాలెన్నో!వైఎస్ వివేకానందరెడ్డి హత్య తెలుగు రాష్ట్రాల్లో సంచలనం కలిగించింది. వివేకా హత్యోదంతంపై తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు కీలక చర్చ నడుస్తోంది. గురువారం రాత్ర… Read More
శంషాబాద్ ఎయిర్ పోర్టులో భారీగా బంగారం పట్టివేత ... ఎంతంటే ?శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో భద్రతా ప్రమాణాలు ఎంతగా తీసుకున్నా , అనునిత్యం తనిఖీలు జరుగుతున్నా ఎయిర్ వేస్ మార్గంగా బంగారం తరలించే ప్రయత్నం చేస్తున్నారు. శ… Read More
0 comments:
Post a Comment