Saturday, March 2, 2019

నిమ్స్ కు మహార్దశ ..? మరో వెయ్యి పడకల విస్తరణ

హైదరాబాద్ : వైద్య రంగానికి తెలంగాణ ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తోంది. రాష్ట్రం ఏర్పడ్డాక టీఆర్ఎస్ ప్రభుత్వం .. అనేక కార్యక్రమాలు చేపట్టి ప్రజల మన్ననలు పొందింది. ఈసారి వైద్యారోగ్యశాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన ఈటల రాజేందర్ .. వైద్య రంగంలో మరిన్ని పథకాలు తీసుకొచ్చి అందరికీ మెరుగైన వైద్యం అందిస్తామని స్పష్టంచేశారు.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2UdJ0qU

0 comments:

Post a Comment