Saturday, March 2, 2019

సరిహద్దులో పాక్ కాల్పులు .. ముగ్గురు పౌరుల మ‌ృతి

ఫూంచ్/ కశ్మీర్ : దాయాది పాకిస్థాన్ వైఖరి మారదు. పాక్ లో చిక్కిన పైలట్ అభినందన్ ను అప్పగించిన కొన్ని గంటల్లోనే సరిహద్దుల్లో తూటాలు పేల్చింది. దీంతో ముగ్గురు పౌరులు మృతిచెందారు.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2BYtmIS

0 comments:

Post a Comment