Sunday, January 12, 2020

శుభవార్త చెప్పిన అమిత్ షా.. నాలుగు నెలల్లో ఫినిష్.. దమ్ముంటే ఆపాలంటూ ప్రతిపక్షాలకు సవాల్..

అయోధ్యలో రామమందిర నిర్మాణానికి సంబంధించి కేంద్ర హోం మంత్రి, బీజేపీ చీఫ్ అమిత్ షా శుభవార్త చెప్పారు. ఆకాశాన్ని తాకేలా అద్భుతమైన రామాలయాన్ని నాలుగంటే నాలుగు నెలల్లోనే నిర్మించి తీరుతామన్నారు. దమ్ముంటే మందిర నిర్మాణాన్ని ఆపాలంటూ ప్రతిపక్ష పార్టీలకు సవాలు విసిరారు. ఆదివారం మధ్యప్రదేశ్ లోని జబల్‌పూర్‌ లో సీఏఏ అవగాహన సభలో మాట్లాడుతూ ఆయనీ కామెంట్లు చేశారు.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/37YtvcP

Related Posts:

0 comments:

Post a Comment