అమరావతి రాజధాని మార్పుపై విజయవాడలో ఆందోళన చేసిన మహిళలతో పోలీసులు అనుచితంగా ప్రవర్తించారని టీడీపీ నేతలు ఆరోపించారు. ఇవాళ గుంటూరులో జాతీయ మహిళా కమిషన్ సభ్యులు పర్యటించి వివరాలు తెలుసుకొన్నారు. అటు నుంచి విజయవాడ వచ్చి బాధిత మహిళలతో మాట్లాడారు. ఏం జరిగిందో అడిగి తెలుసుకున్నారు. జరిగిన ఘటనపై ఎంపీ కేశినేని నాని పోలీసుల తీరును తప్పుపట్టగా..
from Oneindia.in - thatsTelugu https://ift.tt/36Q8SiQ
3 వేల మంది మహిళలు రౌడీలా, ఉగ్రవాదులా..? జాతీయ మహిళా కమిషన్తో కేశినేని నాని
Related Posts:
అజాంఖాన్ క్షమాపణలు చెప్పాల్సిందే... స్పీకర్ ఆదేశండిప్యూటి స్ఫికర్ రమాదేవిపై సమాజ్ వాది ఎంపీ అంజాన్ ఖాన్ చేసిన అనుచిత వ్యాఖ్యలపై క్షమాపణలు చెప్పాల్సిందేనని స్పికర్ ఓం బిర్లా ఆదేశించారు. దీనిపై రెండు ర… Read More
ఏపీలో న్యాయమూర్తి ఆమోదిస్తేనే కాంట్రాక్టు: దేశంలోనే మొదటి సారిగా..జగన్: కీలక బిల్లులకు ఆమోదం..ఏపీలోని జగన్ ప్రభుత్వం తీసుకొచ్చిన కీలక బిల్లులను ఏపీ శాసనసభ ఆమోదించింది. టెండర్లు..కాంట్రాక్టుల్లో దేశ చరిత్రలోనే తొలి సారి సారిగా పారదర్… Read More
యడియూరప్పకు ఆ నిబంధన వర్తించదు.. నడ్డా ఏం చెప్పారంటే..?న్యూఢిల్లీ : బీజేపీలో కొత్తగా 75 ఏళ్ల నిబంధన తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. అంటే 75 ఏళ్లు దాటిన వారు ప్రత్యక్ష రాజకీయాల్లో పోటీచేయించబోమని బీజేపీ పార్లమ… Read More
Bigg Boss: సీజన్-3ని వదలని కేసులు.. క్యాస్టింగ్ కౌచ్ , అశ్లీలం.. ఏపీ హైకోర్టులో పిల్ దాఖలు..!!అమరావతి: బిగ్ బాస్ తెలుగు సీజన్-3ని కేసులు వదలట్లేదు. ఈ రియాలిటీ షో కార్యక్రమాన్ని వెంటనే నిలిపివేయాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ప్ర… Read More
మీ డబ్బులు జర భద్రం.. మహా కంత్రీగాళ్లు వచ్చేశారు..!హైదరాబాద్ : రోజుకో చోట సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతునే ఉన్నారు. ఆర్థిక మోసాలకు పాల్పడుతూ జనాల జేబులకు చిల్లు పెడుతున్నారు. ఏసీల్లో కూర్చుంటూ అమాయక జనాలకు… Read More
0 comments:
Post a Comment