అమరావతి రాజధాని మార్పుపై విజయవాడలో ఆందోళన చేసిన మహిళలతో పోలీసులు అనుచితంగా ప్రవర్తించారని టీడీపీ నేతలు ఆరోపించారు. ఇవాళ గుంటూరులో జాతీయ మహిళా కమిషన్ సభ్యులు పర్యటించి వివరాలు తెలుసుకొన్నారు. అటు నుంచి విజయవాడ వచ్చి బాధిత మహిళలతో మాట్లాడారు. ఏం జరిగిందో అడిగి తెలుసుకున్నారు. జరిగిన ఘటనపై ఎంపీ కేశినేని నాని పోలీసుల తీరును తప్పుపట్టగా..
from Oneindia.in - thatsTelugu https://ift.tt/36Q8SiQ
3 వేల మంది మహిళలు రౌడీలా, ఉగ్రవాదులా..? జాతీయ మహిళా కమిషన్తో కేశినేని నాని
Related Posts:
చంద్రబాబు ఉస్కో అన్నప్పుడల్లా స్థానిక నోటిఫికేషన్: తిరుపతి ఉప ఎన్నికే లాస్ట్: ఆ తరువాతఅమరావతి: రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి చెందుతోన్న ప్రస్తుత పరిస్థితుల్లో గ్రామ పంచాయతీ పోలింగ్ నిర్వహణ కోసం ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ష… Read More
కూతురి అక్రమ సంబంధంపై తండ్రి ఫైర్ -అత్తింట్లో ప్రియుడితో పట్టుబడ్డ యువతి -చివరికి భారీ ట్విస్ట్తల్లిదండ్రులు ప్రోత్సహించినా ఆ యువతికి చదువు ఎక్కలేదు. బడి వయసు నుంచే ప్రేమపాఠాలు దిద్దుకుంది. ఆమె తీరుతో విసిగిపోయి, టీనేజీ చివర్లోనే పెళ్లి చేసేశారు… Read More
ఎగ్జామ్స్ టైమ్: విద్యార్థులకు శుభవార్త చెప్పిన సర్కార్: బంపర్ ఆఫర్: ప్రైవేటు స్కూళ్లకూచెన్నై: మరో రెండు, మూడు నెలల్లో అసెంబ్లీ ఎన్నికలను ఎదుర్కొనబోతోంది తమిళనాడు. అధికార ఏఐఏడీఎంకే భవిష్యత్ ఏమిటో ఈ ఎన్నికల్లో తేలిపోనుంది. వరుసగా రెండుసార… Read More
మహమ్మద్ సిరాజ్: హైదరాబాద్ క్రికెటర్పై ఆస్ట్రేలియాలో మళ్లీ జాత్యహంకార వ్యాఖ్యలువిదేశాల్లో క్రికెట్ ఆడేవారికి కొన్నిసార్లు చేదు అనుభవాలు ఎదురవుతుంటాయి. ఆస్ట్రేలియాతో సిడ్నీలో టెస్టు మ్యాచ్ ఆడుతున్న భారత క్రికెట్ జట్టులో కొందరికి … Read More
ఎన్నికల వరాలు: పశ్చిమబెంగాల్లోనూ కరోనా వ్యాక్సిన్ ఉచితమే: మమతా బెనర్జీకోల్కతా: త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ రాష్ట్ర ప్రజలపై వరాల వర్షం కురిపిస్తున్… Read More
0 comments:
Post a Comment