Friday, January 17, 2020

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు: అభ్యర్థుల తొలి జాబితా విడుదల చేసిన బీజేపీ..కేజ్రీవాల్‌పై పోటీ ఎవరంటే..?

న్యూఢిల్లీ: ఢిల్లీలో ఎన్నికల హీట్ పెరుగుతోంది. ఎన్నికల షెడ్యూల్ విడుదలకు ముందే ఆయా పార్టీలు ప్రచారం ప్రారంభించినప్పటికీ అభ్యర్థుల పేర్లను విడుదల చేయడంతో హీట్ పీక్ స్టేజెస్‌కు వెళ్లింది. కొన్ని రోజుల క్రితం ఆమ్ ఆద్మీ పార్టీ తమ అభ్యర్థుల జాబితాను విడుదల చేయగా శుక్రవారం రోజున బీజేపీ 57 మందితో కూడిన తొలి జాబితాను విడుదల

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2swT5GQ

Related Posts:

0 comments:

Post a Comment