Friday, January 17, 2020

స్మార్ట్‌ఫోన్‌లో అశ్లీల వీడియోలు చూసి..: నాలుగేళ్ల చిన్నారిపై ఇద్దరు మైనర్లు అత్యాచారం

తూర్పుగోదావరి: కాకినాడలో దారుణ ఘటన చోటు చేసుకుంది. గాలి పటాలు ఎగరవేద్దామంటూ తీసుకెళ్లి అభంశుభం తెలియని నాలుగేళ్ల చిన్నారిపై ఇద్దరు మైనర్ బాలురు అత్యాచారానికి పాల్పడ్డారు. దీంతో ఆ చిన్నారి తీవ్రగాయాలపాలైంది. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కాకినాడ డీఎస్పీ కరణం కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. గాలి పటాలు ఎగురవేసేందుకు రావాలంటూ

from Oneindia.in - thatsTelugu https://ift.tt/364vwCS

Related Posts:

0 comments:

Post a Comment