తూర్పుగోదావరి: కాకినాడలో దారుణ ఘటన చోటు చేసుకుంది. గాలి పటాలు ఎగరవేద్దామంటూ తీసుకెళ్లి అభంశుభం తెలియని నాలుగేళ్ల చిన్నారిపై ఇద్దరు మైనర్ బాలురు అత్యాచారానికి పాల్పడ్డారు. దీంతో ఆ చిన్నారి తీవ్రగాయాలపాలైంది. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కాకినాడ డీఎస్పీ కరణం కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. గాలి పటాలు ఎగురవేసేందుకు రావాలంటూ
from Oneindia.in - thatsTelugu https://ift.tt/364vwCS
స్మార్ట్ఫోన్లో అశ్లీల వీడియోలు చూసి..: నాలుగేళ్ల చిన్నారిపై ఇద్దరు మైనర్లు అత్యాచారం
Related Posts:
రైలు ప్రయాణికుల వీపు విమానం మోతే: ఒక్కో టికెట్పై రూ.35 వరకు: కేబినెట్ ఆమోదమే బ్యాలెన్స్న్యూఢిల్లీ: రైలు ప్రయాణికుల వీపు ఇక విమానం మోత మోగబోతోంది. ప్రయాణికులపై యూజర్ ఛార్జీల భారాన్ని మోపడానికి రైల్వే మంత్రిత్వ శాఖ సన్నహాలు పూర్తి చేసింది.… Read More
3 వ్యవసాయ చట్టాలకు కౌంటర్: రాష్ట్రాల్లో చట్టాలు చేయండి, కాంగ్రెస్ పాలిత సీఎంలతో సోనియావివాదాస్పద వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఆందోళనలు కొనసాగుతున్నాయి. విపక్ష కాంగ్రెస్, ఇతర పార్టీలు.. రైతుల ఆందోళన మిన్నంటుతోంది. ఈ క్రమంలో… Read More
కాగ్ విమర్శించిందని.. మొత్తం నిబంధననే ఎత్తేసిన మోడీ సర్కార్: రక్షణ ఒప్పందాల్లో అనూహ్యంన్యూఢిల్లీ: కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీఏ కూటమికి సారథ్యాన్ని వహిస్తోన్న భారతీయ జనతా పార్టీ.. సంచలన నిర్ణయాన్ని తీసుకుంది. దేశ భద్రతకు సంబంధించిన రక… Read More
25 మంది ప్రమేయం: పోలీసుల ముందే హేమంత్పై అవంతి పేరంట్స్ దురుసు ప్రవర్తనహేమంత్ హత్య కేసులో రోజుకో కొత్త విషయం వెలుగుచూస్తోంది. ప్రేమించి పెళ్లి చేసుకున్నఅవంతి దంపతులకు ఆమె తల్లిదండ్రుల నుంచి ప్రతిఘటన ఎదురయ్యింది. మీరెలా బత… Read More
Drug mafia: హీరోయిన్లకు నో బెయిల్, జైల్లో రామభజన, సెలబ్రిటీలు కాదు, ఖైదీలతో కాలక్షేపం, లుక్ ఔట్ !బెంగళూరు/ ముబాయి/ మంగళూరు: డ్రగ్స్ దందా కేసులో అరెస్టు అయిన హీరోయిన్లు రాగిణి ద్వివేది, సంజనా గల్రానీలకు మరోసారి కోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. మాకు బె… Read More
0 comments:
Post a Comment