తూర్పుగోదావరి: కాకినాడలో దారుణ ఘటన చోటు చేసుకుంది. గాలి పటాలు ఎగరవేద్దామంటూ తీసుకెళ్లి అభంశుభం తెలియని నాలుగేళ్ల చిన్నారిపై ఇద్దరు మైనర్ బాలురు అత్యాచారానికి పాల్పడ్డారు. దీంతో ఆ చిన్నారి తీవ్రగాయాలపాలైంది. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కాకినాడ డీఎస్పీ కరణం కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. గాలి పటాలు ఎగురవేసేందుకు రావాలంటూ
from Oneindia.in - thatsTelugu https://ift.tt/364vwCS
స్మార్ట్ఫోన్లో అశ్లీల వీడియోలు చూసి..: నాలుగేళ్ల చిన్నారిపై ఇద్దరు మైనర్లు అత్యాచారం
Related Posts:
కుక్కర్ లో, డ్రిల్లింగ్ మెషిన్ లో బంగారం .. కాదేది స్మగ్లింగ్ కు అనర్హంశంషాబాద్ ఎయిర్ పోర్టులో ఎంత నిఘా ఉన్నప్పటికీ రోజూ ఏదో ఒక రూపంలో బంగారం అక్రమ రవాణా జరుగుతూనే ఉంది . ఎయిర్ పోర్ట్ ఇమ్మిగ్రేషన్ అధికారులు, పోలీసులు ఎంత … Read More
నేషనల్ డే గ్రీటింగ్స్, సెలబ్రేషన్స్కు మాత్రం దూరం : పాకిస్థాన్పై ఇండియా న్యూ స్ట్రాటజీన్యూఢిల్లీ : పుల్వామా తర్వాత సరిహద్దుల్లో నెలకొన్న ఉద్రిక్తత కాస్త సద్దుమణిగినట్టు కనిపిస్తోంది. నిన్న పాకిస్థాన్ జాతీయ దినోత్సవం జరుపుకోంది. అయితే ప్… Read More
తదుపరి నేవీ ఛీఫ్గా వైస్ అడ్మిరల్ కరంబీర్ సింగ్తదుపరి నేవీ ఛీఫ్గా కరంబీర్ సింగ్ను నియమిస్తూ కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఇక మే 31 2019తో ప్రస్తుత నేవీ ఛీఫ్ అడ్మిరల్ సునీల్ లాంబా పదవీ వి… Read More
వాట్సాప్, ఫేస్ బుక్కుల్లో రాజకీయ ప్రస్తావనా..? జర బద్రం..! సోషల్ మీడియా పై ఈసీ డేగ కన్ను..!!అమరావతి/హైదరాబాద్ :ఈ సారి అంటే ఇప్పుడు 2019లో జరుగుతున్న సాధారణ ఎన్నికలను సోషల్ మీడియా చాలా వరకు ప్రభావితం చేస్తున్నట్టు తెలుస్తోంది. నచ్చి… Read More
అమేథీతో పాటు రాహుల్ ఈ నియోజకవర్గం నుంచి కూడా పోటీచేస్తారు: కాంగ్రెస్కేరళ: దేశంలో ఎన్నికల వాతావరణం హీట్ పెంచుతోంది. ఇప్పటికే అభ్యర్థుల జాబితాను ప్రకటించే పనిలో ఉన్నాయి ఆయా పార్టీలు. ఇక వారణాసి నుంచి ప్రధాని మోడీ బీజేపీ … Read More
0 comments:
Post a Comment