Friday, November 8, 2019

స్పీకర్‌ను అముదాలవలస సెంటర్‌లో నిలబెడతాం... టీడీపీ మాజీ ఎమ్మెల్యే

ఏపీ స్పీకర్ తమ్మినేని సీతారాం చేసిన వ్యాఖ్యలు రాజకీయా దుమారాన్ని రేపుతున్నాయి. నేరుగా స్పీకర్ స్థాయిలో ఉన్న వ్యక్తి ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడుపై చేసిన వ్యాఖ్యలు ఏపీలో హట్‌ టాపిక్‌గా మారాయి. ముఖ్యంగా వారు హాయ్‌ల్యాండ్ భూములను కొట్టేయాలని చంద్రబాబు నాయుడుతోపాటు ఆయన కుమారుడు లోకేష్‌లు కుట్రలు పన్నారని ఆయన తీవ్ర ఆరోపణలు చేశారు. ఇందుకు సంబంధించిన ఆధారాలు సైతం తన వద్ద ఉన్నాయని ఆయన చెప్పారు.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2oV7nPI

0 comments:

Post a Comment