Friday, January 17, 2020

కేరళ తర్వాత పంజాబ్: సీఏఏకు వ్యతిరేకంగా అసెంబ్లీలో తీర్మానం..సుప్రీంకు అమరీందర్ సర్కార్

చండీగఢ్: దేశవ్యాప్తంగా పౌరసత్వ సవరణ చట్టంకు వ్యతిరేకంగా నిరసనలు జరుగుతున్న క్రమంలో కేరళ అసెంబ్లీ కొద్దిరోజుల క్రితం సీఏఏకు వ్యతిరేకంగా తీర్మానం చేసింది. ఇప్పుడు అదే బాటలో పంజాబ్ కూడా నడుస్తోంది . పంజాబ్ అసెంబ్లీలో పౌరసత్వ సవరణకు వ్యతిరేకంగా తీర్మానం చేసి పాస్ చేసింది. గత నెలలో పార్లమెంటు పాస్ చేసిన పౌరసత్వ సవరణ చట్టంను రద్దు చేయాలని పంజాబ్ అసెంబ్లీలో తీర్మానం చేయడం జరింగింది.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3akVdmj

Related Posts:

0 comments:

Post a Comment