చండీగఢ్: దేశవ్యాప్తంగా పౌరసత్వ సవరణ చట్టంకు వ్యతిరేకంగా నిరసనలు జరుగుతున్న క్రమంలో కేరళ అసెంబ్లీ కొద్దిరోజుల క్రితం సీఏఏకు వ్యతిరేకంగా తీర్మానం చేసింది. ఇప్పుడు అదే బాటలో పంజాబ్ కూడా నడుస్తోంది . పంజాబ్ అసెంబ్లీలో పౌరసత్వ సవరణకు వ్యతిరేకంగా తీర్మానం చేసి పాస్ చేసింది. గత నెలలో పార్లమెంటు పాస్ చేసిన పౌరసత్వ సవరణ చట్టంను రద్దు చేయాలని పంజాబ్ అసెంబ్లీలో తీర్మానం చేయడం జరింగింది.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3akVdmj
కేరళ తర్వాత పంజాబ్: సీఏఏకు వ్యతిరేకంగా అసెంబ్లీలో తీర్మానం..సుప్రీంకు అమరీందర్ సర్కార్
Related Posts:
గురుకుల అడ్మిషన్లపై ఏపీ సర్కార్ కీలక నిర్ణయం... ఈసారి ఆ పద్దతిలో..కరోనా వైరస్ నేపథ్యంలో గురుకులాలకు సంబంధించి ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ ఏడాది గురుకులాల్లో ఐదో తరగతి అడ్మిషన్లకు స్క్రీనింగ్ టెస్టు కాకుండ… Read More
బర్త్ డేకి పిలిచి బాలికపై అత్యాచారం .. గర్భం దాలిస్తే మాత్రలు వేసి... ఇద్దరు యువకుల దారుణంఒక పక్క కరోనా వైరస్ మహమ్మారి ప్రజలను కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నా మృగాళ్ళు మాత్రం అఘాయిత్యాలు ఆపటం లేదు . బాలికా సంరక్షణ చట్టాలు ఎన్ని ఉన్నా సరే… Read More
జమ్ముకాశ్మీర్ లో ఉగ్ర వేట .. మునాంద్ లో కొనసాగుతున్న ఎన్ కౌంటర్భారతదేశానికి ఇప్పుడు దాయాదుల తో టెన్షన్ పట్టుకుంది.ఒక పక్క పాకిస్తాన్, మరోపక్క చైనాతో తలనొప్పులు ఫేస్ చేస్తున్న సమయంలోనే జమ్మూకాశ్మీర్లో ఉగ్రవాదుల అలజ… Read More
చైనాకు శాంతి అవసరం లేదు.. ట్రంప్ చైనాతో తెరవెనుక ఏం చేస్తున్నారో చెప్పిన కేఏ పాల్భారత్-చైనా సరిహద్దులో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కె ఏ పాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇక తాను ముందే చెప్పానని, మ… Read More
నెల కిందే వివాహం: భర్తను వదిలి.. ప్రియుడితో కలిసి వివాహిత ఆత్మహత్యహైదరాబాద్: ఇంటర్మీడియట్ వరకు కలిసి చదువుకున్నారు. ఆ సమయంలోనే వారిద్దరి మధ్య ప్రేమ చిగురించింది. అయితే, పెద్దలు మాత్రం వారి పెళ్లికి అంగీకరించలేదు. అంత… Read More
0 comments:
Post a Comment