హైదరాబాద్ : లోక్సభ ఎన్నికల ఫలితాలు ఇచ్చిన జోష్ బీజేపీలో మరింత ఉత్సాహం నింపింది. తెలంగాణలో అధికార టీఆర్ఎస్ పార్టీకి ప్రత్యామ్నాయం తమ పార్టీయేనని చెప్తున్నారు. కాంగ్రెస్ పార్టీ ఉనికి కోల్పోయిందని విమర్శస్తూనే .. కేసీఆర్ లక్ష్యంగా మాటల దాడికి దిగుతున్నారు. పార్టీ చీఫ్ మొదలుకొని ముఖ్యనేతలంతా వరుసగా టీఆర్ఎస్ పార్టీని ఎండగడుతున్నారు. ఆ పార్టీ సీనియర్
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2JCqIwy
టీఆర్ఎస్ జోరుకు బీజేపీ బ్రేకులు.. ఎంపీ ఎన్నికల ఫలితాలే నిదర్శమన్న ఇంద్రసేన
Related Posts:
థ్యాంక్యూ నిర్మలాజీ: సామాన్యుడి కలలకు ప్రాణం పోశారు: అమిత్ షా, జేపీ నడ్డా.. !న్యూఢిల్లీ: కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ శనివారం ఉదయం పార్లమెంట్లో ప్రవేశపెట్టిన బడ్జెట్ పట్ల హోమ్ శాఖ మంత్రి అమిత్షా ప్రశంసించారు. ఇంత… Read More
మూడురోజుల్లో రెండోసారి: ఢిల్లీ షహీన్ బాగ్ వద్ద కాల్పుల మోత.. నిందితుడి పట్టివేత.. !న్యూఢిల్లీ: దేశ రాజధానిలోని షహీన్ బాగ్ ప్రాంతం మరోసారి తుపాకీ కాల్పుల మోతతో మారుమోగిపోయింది. మూడురోజుల కిందటే ఉత్తర ప్రదేశ్ గౌతమబుద్ధ నగర్ జిల్లా జెవర… Read More
ఎల్ఐసీ వాటాలు అమ్మితే తప్పేంటి? రాహుల్పై విరుచుకపడ్డ పియూష్ గోయల్కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్పై కాంగ్రెస్ నేత రాహుల్ చేసిన వ్యాఖ్యలపై కేంద్ర మంత్రి పియూష్ గోయల్ స్పందించారు. లైఫ్ ఇన్సూరెన్స్ కార్పోరేషన్ (… Read More
Budget 2020: మినిమం గవర్నమెంట్, మ్యాగ్జిమమ్ గవర్నెన్స్, టూరిజానికి బూస్ట్, బడ్జెట్పై ప్రధాని మోడీమినిమం గవర్నమెంట్ మ్యాగ్జిమమ్ గవర్నెన్స్ అందిస్తామని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. దూరదృష్టితో బడ్జెట్ రూపొందించామని, వెంటనే ఫలాలు అందబోమని పరోక్షంగా … Read More
హల్దీరాం యూనిట్లో అమ్మోనియా గ్యాస్ లీక్, ఒకరి మృతి.. రంగంలోకి ఎన్డీఆర్ఎఫ్నోయిడాలోని హల్దీరాం భవన సముదాయంలో అమ్మోనియా గ్యాస్ లీకయ్యింది. ప్రమాదంలో ఒకరు చనిపోయారు. భవన సముదాయం నుంచి 300 మందిని జాతీయ విపత్తుల నిర్వహణ శాఖ సిబ్బ… Read More
0 comments:
Post a Comment