డిస్పూర్ : అసోం, ఈశాన్య రాష్ట్రాలపై భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్పై దాని తీవ్రత 5.9గా నమోదైంది. ఒక్కసారిగా భూమి కంపించడంతో స్థానికులు భయంతో పరుగులు తీశారు. ఇళ్లల్లోంచి బయటకొచ్చి .. పరుగెత్తారు. ఈ భూకంపంతో ఆస్తినష్టం అంచనా వేయాల్సి ఉందని అధికారులు వెల్లడించారు. అయితే ప్రాణనష్టం వాటిల్లలేదని పేర్కొన్నారు. ఈ భూ ప్రకంపనాలతో భయపడాల్సిన అవసరం
from Oneindia.in - thatsTelugu https://ift.tt/30Lg1xJ
అసోంలో భూ ప్రకంపనాలు .. రిక్టర్ స్కేల్పై తీవ్రత 5.9 నమోదు
Related Posts:
రాహుల్ గాంధీకి ఎన్ని కష్టాలో.. సిమ్ కార్డు కూడా ఇవ్వలేదంట.. పేరులో ఇంతుందా..!భోపాల్ : పెద్దలు పెట్టిన పేరు ఆ యువకుడికి కష్టాలు తెచ్చి పెట్టింది. అభిమానంతో తమ పిల్లోడికి పేరు పెట్టారే గానీ.. పెద్దయ్యాక అతడికి కష్టాలు వస్తాయని వ… Read More
కాఫీ డే సిద్దార్థ ఫ్యామిలీని ముందే హెచ్చరించిన గురూజీ, నీళ్లు కనపడుతున్నాయి, జాగ్రత్త !బెంగళూరు: కేఫ్ కాఫీ డే వ్యవస్థాపకుడు, ప్రముఖ వ్యాపారవేత్త విజి. సిద్దార్థకు ఆపద ఎదురౌతోందని కర్ణాటకలోని హరిహరపురలోని గౌరిగెద్ద అవధూత వినయ్ గురూజీ ముంద… Read More
దేశంలో పులులు పెరుగుతున్నందుకు సంతోషపడలా...? ప్రజలపై దాడులు చేస్తున్నందుకు బాధపడలా...?దేశంలో పులుల సంఖ్య పెరుగుతుందని సంతోషించే సయమంలోనే హైదారాబాద్ శివారు ప్రాంతాల్లో పులులు తిరుగుతూ ప్రజలను భయబ్రాంతులకు గురి చేస్తున్నాయి. దీంతో చుట్టుప… Read More
50 మంది ఎమ్మెల్యేలు బీజేపీలోకి వస్తారా?.. మంత్రిగారి మాటల మర్మమేంటో..!ముంబై : అసెంబ్లీ ఎన్నికలు ముంచుకొస్తున్న తరుణంలో మహారాష్ట్ర రాజకీయాలు వేడెక్కుతున్నాయి. నేతల మధ్య మాటల తూటాలు ఓవైపు పేలుతుంటే.. ఆపరేషన్ ఆకర్ష్ మరోవైపు… Read More
ట్రిపుల్ తలాక్కు ఎట్టకేలకు పెద్దల సభ ఆమోదం.. ఫలించిన ముస్లిం మహిళల నిరీక్షణన్యూఢిల్లీ : ట్రిపుల్ తలాక్ .. ముస్లిం పురుషుల బ్రహ్మాస్త్రం. ఏ చిన్న గొడవైనా సరే భార్య నుంచి విడిపోతామని బెదిరించే వారున్నారు. దీనిపై నరేంద్ర మోడీ ప్… Read More
0 comments:
Post a Comment