Friday, July 19, 2019

అసోంలో భూ ప్రకంపనాలు .. రిక్టర్ స్కేల్‌పై తీవ్రత 5.9 నమోదు

డిస్పూర్ : అసోం, ఈశాన్య రాష్ట్రాలపై భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్‌పై దాని తీవ్రత 5.9గా నమోదైంది. ఒక్కసారిగా భూమి కంపించడంతో స్థానికులు భయంతో పరుగులు తీశారు. ఇళ్లల్లోంచి బయటకొచ్చి .. పరుగెత్తారు. ఈ భూకంపంతో ఆస్తినష్టం అంచనా వేయాల్సి ఉందని అధికారులు వెల్లడించారు. అయితే ప్రాణనష్టం వాటిల్లలేదని పేర్కొన్నారు. ఈ భూ ప్రకంపనాలతో భయపడాల్సిన అవసరం

from Oneindia.in - thatsTelugu https://ift.tt/30Lg1xJ

Related Posts:

0 comments:

Post a Comment