అమర్నాథ్ యాత్రికులకు ఇబ్బంది కల్గుతుందని, యాత్రలో భాగంగా బందోబస్తులో ఓ పోలీసు అధికారి అత్యుత్సాహం ప్రదర్శించారు. భక్తులకు అసౌకర్యం కల్గుతుందని ఓ శవంతో వెళుతున్న అంబులెన్స్ను జమ్ముకు వెళ్లకుండా అడ్డుకున్నాడు. సుమారు రెండు గంటలపాటు నిలిపివేయడంతో చనిపోయిన వ్యక్తి తనయుడు కశ్మీర్ ప్రభుత్వ ఉద్యోగి తన ఆవేదనను సోషల్ మిడియా పోస్టు చేశాడు.దీంతో యాత్ర బందోబస్తులో పోలీసుల తీరుపై పలువురు నెటిజన్లు మిశ్రమ స్పందన వ్యక్తం చేస్తున్నారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Smpc4w
అమర్నాధ్ యాత్రలో వింత పోలీసు...! శవాన్ని అనుమతించమంటూ నిలిపివేత...!!
Related Posts:
జగన్ కు ఛాన్స్ ఇవ్వద్దు : చంద్రబాబు నయా ప్లాన్ : క్రెడిట్ ఎవరికి దక్కేను..!సుదీర్ఘ పాదయాత్ర. నవరత్నాల ప్రకటన. అధికారంలోకి వస్తే వెంటనే పెన్షన్ రెండు వేలకు పెంచుతాం..ఇదీ 14 నెల ల పాదయాత్రలో ప్రతీ చోటా జగన్ ఇచ్… Read More
బర్త్ డే ఎఫెక్ట్: నా జీవితం ప్రజా సేవకు అంకితం, ఆశీర్వదించండి, మైనింగ్ కింగ్ గాలి జనార్దన్ రెడ్డి !బెంగళూరు: కర్ణాటక మాజీ మంత్రి, మైనింగ్ కింగ్ గాలి జనార్దన్ రెడ్డి తన పుట్టిన రోజు (జనవరి 11) సందర్బంగా కొత్త జీవితం ప్రారంభిస్తానని ప్రకటించారు. 2019 … Read More
ఆ విషయంలో జగన్ ది పచ్చి మోసం.! అందుకే వేరే దారి వెతుక్కున్నానంటున్న ఆది శేషగిరిరావు..!!హైదరాబాద్ : ఏపీ ప్రతిపక్ష నేత, వైసీపి అద్యక్షడు వైయస్ జగన్మోహన్ రెడ్డి వ్యక్తిగత వ్యవహార శైలి చాలా భిన్నంగా ఉంటుందని పార్టీలో ఎప్పటిను… Read More
కిస్సా కుర్సీ కా...పల్లెల్లో వికసిస్తున్న గులాబీ..!హైదరాబాద్ : ముందస్తు అసెంబ్లీ ఎన్నికల బంపర్ మెజార్టీతో జోష్ మీదున్న టీఆర్ఎస్.. పంచాయతీ ఎన్నికల్లో అదే పంథా కొనసాగిస్తోంది. తొలి విడత పంచాయతీ ఎలక్షన్లల… Read More
ఆదర్శ వివాహం... కలిసొచ్చిన సర్పంచ్ పదవి..!మంచిర్యాల : అదృష్టం చెప్పిరాదనే చందంగా సర్పంచ్ పదవి ఆమెను వెతుక్కుంటూ వచ్చింది. ఆదర్శ వివాహం ఆమెకు వరమైంది. 2012లో మంచిర్యాల జిల్లా కాసిపేట మండలం చిన్… Read More
0 comments:
Post a Comment