పౌరసత్వ సవరణ చట్టంపై దేశవ్యాప్తంగా నిరసనలు మిన్నంటుతుంటే విపక్షాలు కూడా ప్రభుత్వ తీరును తప్పుపడుతున్నాయి. సీఏఏ చట్టంపై యూపీఏ చైర్ పర్సన్ సోనియాగాంధీ మండిపడ్డారు. మరుసటి రోజు ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ గొంతు కలిపారు. దేశ ఐక్యత, అభివృద్ధిని కోరుకునేవారు పౌరసత్వ సవరణ చట్టాన్ని వ్యతిరేకిస్తున్నారని చెప్పారు. పౌరసత్వ చట్టం ఎఫెక్ట్, కర్ఫ్యూకు బ్రేక్,
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2SfDsxT
సీఏఏ సరికాదన్న శరద్ పవార్, శ్రీలంక తమిళులకు ఎందుకు వద్దు అని ప్రశ్న..
Related Posts:
భారత్,పాక్ రెండు దేశాల్లో బక్రిద్ ఉత్సవాలు.. కాని అక్కడ మాత్రం ఉత్సవాలు లేవు...పాకిస్థాన్కు శత్రుదేశమైన భారత్ పై కోపం నరనరాన జీర్ణించుకు పోయింది. కశ్మీర్ ఉదంతంతో రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలను తగ్గించుకునేందుకు నిర్ణయించ… Read More
కొడవళ్లతో వచ్చిన దొంగలను తరిమికొట్టిన బామ్మ, తాతయ్య..!! (వీడియో)తిరునల్వేలి: దేశంలో దొంగల బెడద ఎక్కువైపోయింది. నిన్న మొన్నటివరకు చెడ్డీ గ్యాంగ్ హైదరాబాద్ వాసులకు నిద్రలేకుండా చేసింది. ఇక చెన్నైలో కూడా ఇదే తరహా దొం… Read More
బక్రీద్ వేడుకలు ప్రసారం చెయ్యరాదు: కాశ్మీరీలకు మద్దతు, రెచ్చగొట్టిన పాకిస్థాన్ ప్రభుత్వం !న్యూఢిల్లీ: బక్రీద్ పండుగ, ఈద్ వేడుకలు ప్రసారం చెయ్యకూడదని, కాశ్మీర్ ప్రజల కోసం ఒక్కటిగా అందరూ పోరాటం చెయ్యాలనే వార్తలు మాత్రమే ప్రసారం చెయ్యాలని రెచ్… Read More
మూగజీవాల మరణ మృదంగం..! అదికార పార్టీకి శాపగ్రస్తం..!!అమరావతి/హైదరాబాద్ : చిన్న చిన్న మానవ తప్పిదాలు పెద్ద పెద్ద సమస్యలకు నాంది పలుకుతాయా అంటే అవుననే సమాదానాలు వినిపిస్తున్నాయి. అదికార పార్టీల చిన్న పాటి … Read More
వైసీపీలోకి వీవీ వినాయక్..!! జగన్ మాటలే స్పూర్తి అంటూ : ఆయన టార్గెట్ అదేనా..!!ప్రమఖ దర్శకుడు వీవీ వినాయక్ రాజకీయాల్లోకి వస్తున్నారా. ఆయన వైసీపీలో చేరాలని నిర్ణయించారా. కొద్ది రోజులుగా జరుగుతున్న పరిణామాలు అదే విషయాన్ని స్పష్టం చ… Read More
0 comments:
Post a Comment