పౌరసత్వ సవరణ చట్టంపై దేశవ్యాప్తంగా నిరసనలు మిన్నంటుతుంటే విపక్షాలు కూడా ప్రభుత్వ తీరును తప్పుపడుతున్నాయి. సీఏఏ చట్టంపై యూపీఏ చైర్ పర్సన్ సోనియాగాంధీ మండిపడ్డారు. మరుసటి రోజు ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ గొంతు కలిపారు. దేశ ఐక్యత, అభివృద్ధిని కోరుకునేవారు పౌరసత్వ సవరణ చట్టాన్ని వ్యతిరేకిస్తున్నారని చెప్పారు. పౌరసత్వ చట్టం ఎఫెక్ట్, కర్ఫ్యూకు బ్రేక్,
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2SfDsxT
Saturday, December 21, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment