అమరావతి: ఆంధ్రప్రదేశ్ మూడు రాజధానుల అంశంపై రాయలసీమ బీజేపీ ఎంపీ టీజీ వెంకటేష్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. గతంలోనే రాయలసీమకు అన్యాయం జరిగిందన్న ఆయన.. ఇప్పుడు కూడా మరోసారి అన్యాయం జరిగే అవకాశం ఉందని అన్నారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2ZPAD8L
సీమకు అన్యాయం! సెంటిమెంటుతో రెచ్చగొడతాం..: రాజధానిపై టీజీ వెంకటేష్ సంచలన వ్యాఖ్యలు
Related Posts:
CWCలో ఊహించిన ట్విస్ట్: సారధిగా సోనియా గాంధీ కొనసాగింపు - నేతల ఒత్తిడి వల్లే?నాయకత్వ మార్పు, పార్టీ ప్రక్షాళన అంశాలే ప్రధాన అజెండాగా కొనసాగిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ(సీడబ్ల్యూసీ) సమావేశంలో అందరూ ఊహించిన పరిణామమే చోటుచేసుకుంది.… Read More
ఏఐసీసీ అధ్యక్షులుగా గాంధీ కుటుంబమే కొనసాగాలి ..తెలంగాణా కాంగ్రెస్ నేతల అభిప్రాయంఏఐసీసీ అధ్యక్షులుగా గాంధీ కుటుంబమే కొనసాగాలని తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నేతలు తమ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. సోనియా గాంధీ , రాహుల్ గాంధీ నాయకత్వం ప… Read More
ఏపీలో కరోనా కల్లోలం- మరో 8600 కేసులు- 86 మరణాలు- కృష్ణాలోనే ఊరట....ఏపీలో కరోనా కల్లోలం అంచనాలకు కూడా అందకుండా కొనసాగుతోంది. ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకుంటున్నా కేవలం కృష్ణా జిల్లా మినహాయిస్తే మిగతా రాష్ట్రమంతా కరోనా … Read More
వర్మకు షాకిచ్చిన నల్గొండ కోర్టు .. మర్డర్ కు బ్రేక్ , అమృతకు రిలీఫ్సంచలనాలకు కేరాఫ్ అడ్రస్ అయిన రాంగోపాల్ వర్మ మర్డర్ సినిమాతో మరో వివాదానికి తెరతీసిన విషయం తెలిసిందే . అయితే ఈ సినిమాపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసిన అమ… Read More
అన్నది రాహుల్ కాదు, రాజీనామా చేస్తా - బీజేపీతో కుమ్మక్కు ఆరోపణలపై ఆజాద్ వివరణనాయకత్వ సంక్షోభంపై చర్చించేందుకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సోమవారం భేటీ కాగా.. సీనియర్ నేత గులాం నబీ ఆజాద్ కేంద్రంగా పెనుదుమారం చెలరేగింది. కాంగ్రెస్ ప… Read More
0 comments:
Post a Comment