Sunday, January 5, 2020

సీమకు అన్యాయం! సెంటిమెంటుతో రెచ్చగొడతాం..: రాజధానిపై టీజీ వెంకటేష్ సంచలన వ్యాఖ్యలు

అమరావతి: ఆంధ్రప్రదేశ్ మూడు రాజధానుల అంశంపై రాయలసీమ బీజేపీ ఎంపీ టీజీ వెంకటేష్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. గతంలోనే రాయలసీమకు అన్యాయం జరిగిందన్న ఆయన.. ఇప్పుడు కూడా మరోసారి అన్యాయం జరిగే అవకాశం ఉందని అన్నారు.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2ZPAD8L

Related Posts:

0 comments:

Post a Comment