అమరావతి: ఆంధ్రప్రదేశ్ మూడు రాజధానుల అంశంపై రాయలసీమ బీజేపీ ఎంపీ టీజీ వెంకటేష్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. గతంలోనే రాయలసీమకు అన్యాయం జరిగిందన్న ఆయన.. ఇప్పుడు కూడా మరోసారి అన్యాయం జరిగే అవకాశం ఉందని అన్నారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2ZPAD8L
సీమకు అన్యాయం! సెంటిమెంటుతో రెచ్చగొడతాం..: రాజధానిపై టీజీ వెంకటేష్ సంచలన వ్యాఖ్యలు
Related Posts:
ఆర్టీసీ బంద్కు సంపూర్ణ మద్దతు, అన్ని వర్గాలు సపోర్ట్ చేయాలన్న భట్టిరాష్ట్రంలో పాలన కుంటుపడిందని కాంగ్రెస్ నేత భట్టి విక్రమార్క విమర్శించారు. ఆర్టీసీ సమ్మెను పరిష్కరించాలనే సోయి ప్రభుత్వానికి లేకపోయిందని మండిపడ్డారు. ఆ… Read More
బ్యాంకులో డబ్బులు నిలిచిపోయాయి.. రోడ్డున పడ్డం... ఆర్బీఐ ఎదుట పీఎంసీ బాధితుల నిరసనపంజాబ్ మహారాష్ట్ర కో ఆపరేటివ్ బ్యాంకు స్కాం ఖాతాదారుల పాలిట శాపంగా మారింది. ఆరునెలలకు రూ.40 వేల కన్నా మించి విత్ డ్రా చేయొద్దని అకౌంట్ హోల్డర్స్కు రి… Read More
TSRTC Strike: సీఎస్, ఆర్టీసీ ఎండీకి జాతీయ బీసీ కమీషన్ నోటీసులు, ఢిల్లీ రావాలని ఆదేశంహైదరాబాద్: తెలంగాణ ఆర్టీసీ సమ్మెపై జోక్యం చేసుకోవాలంటూ జాతీయ బీసీ కమిషన్ను కోరింది ఆర్టీసీ జేఏసీ. ఆర్టీసీలో 20వేల మంది కంటే ఎక్కువగా బీసీలు ఉంటారని, … Read More
చంద్రబాబును అరెస్ట్ చెయ్యాలని పోలీసులకు వైసీపీ నేతల ఫిర్యాదు ... రీజన్ ఇదేమాజీ సీఎం చంద్రబాబు నాయుడు పై వైసిపి నేతలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసుల ఆత్మ స్థయిర్యాన్ని దెబ్బతీసేలా టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు, ఆ పార్టీ న… Read More
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రధాన అజెండాగా మోడీ - మెర్కెల్ భేటీజర్మనీ ఛాన్సెలర్ ఏంజెలా మెర్కల్ నవంబర్ 1న భారత పర్యటనకు రానున్నారు. ప్రధాని నరేంద్ర మోడీతో ఆమె భేటీ కానున్నారు. పలు అంశాలపై ఇరుదేశాల అధినేతలు చర్చించన… Read More
0 comments:
Post a Comment