దేశంలో అసలు సమస్యలనుంచి జనం దృష్టి మరల్చడానికే పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ)పేరుతో కేంద్రం డ్రామాలాడుతున్నదని మహారాష్ట్ర నవనిర్మాణ్ చీఫ్ రాజ్ ఠాక్రే ఆరోపించారు. ఇరుగుపొరుగు వాళ్లందరినీ చేర్చుకోడానికి దేశమేమీ ధర్మసత్రం కాదన్నారు. అక్రమ వలసలు అనే సమస్యకు ఏదో ఒక పరిష్కారం ఉండాల్సిందేనన్న ఆయన.. ఆ పనిని రాష్ట్రాల స్థాయిలో చేపడితే సరిపోతుందని, 130 కోట్ల జనాభా
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Q6zFjX
వాహ్.. అమిత్ షాజీ.. పొలిటికల్ గేమ్ బాగా ఆడారు.. ఇరుగుపొరుగును చేర్చుకోడానికి ఇండియా ధర్మసత్రంకాదు..
Related Posts:
బూతుల మంత్రి కొడాలి నాని, ఎప్పుడూ తాగి ఉండే ఎమ్మెల్యే జోగి రమేష్ .. బోండా ఉమా ధ్వజంరాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల సందర్భంగా చోటు చేసుకుంటున్న పరిణామాలు, మంత్రులు, ఎమ్మెల్యేలు చేస్తున్న విపరీత వ్యాఖ్యలపై ఈరోజు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్… Read More
ఎస్ఈసీపై వ్యాఖ్యలొద్దు, అభ్యర్ధులతో మాట్లాడొద్దు- వైసీపీ ఎమ్మెల్యే జోగి రమేష్కు హైకోర్టు ఆదేశంఏపీలో జరుగుతున్న పంచాయతీ ఎన్నికల్లో వైసీపీకి పోటీగా నామినేషన్ వేసే అభ్యర్ధులకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు కట్ చేస్తామంటూ వివాదాస్పద హెచ్చరికలు చేసిన వై… Read More
మంత్రులు/ నేతలపై చర్యలేవీ, ఎస్ఈసీపై వర్ల రామయ్య ఆగ్రహం.. తలొగ్గారని కామెంట్స్ఏపీలో పంచాయతీ ఎన్నికలు కొనసాగుతున్నాయి. మొదటి దశ విజయవంతం కాగా.. రెండో, మూడో దశ ఎన్నికలు జరగాల్సి ఉన్నాయి. అయితే ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్పై టీడీ… Read More
కేంద్రంతో అమీ తుమీ: నిరవధికంగా రైతు నిరసనలు -టికాయత్ ప్రకటన -సుదీర్ఘ పోరుకు సరంజామా సిద్ధంవ్యవసాయ రంగంలో సంస్కరణల పేరుతో కేంద్ర ప్రభుత్వం కొత్త గా తెచ్చిన చట్టాలను వ్యతిరేకిస్తూ రైతులు చేస్తోన్న నిరసనలు శుక్రవారం నాటికి 79వ రోజుకు చేరాయి. ద… Read More
బాణాసంచా ఫ్యాక్టరీలో మంటలు, 11 మంది మృతి.. ఆరుగురి పరిస్థితి విషమం..తమిళనాడులో ఘోర ప్రమాదం జరిగింది. బాణాసంచా ఫ్యాక్టరీలో మంటలు చెలరేగాయిం. విరుద్ నగర్ జిల్లా వెంబకొట్టాయ్ వద్ద గల ఫ్యాక్టరీ వద్ద శుక్రవారం మధ్యాహ్నం ప్ర… Read More
0 comments:
Post a Comment