ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాజధాని నిర్మాణం, అధికార వికేంద్రీకరణ పై తీసుకున్న నిర్ణయాలను బీజేపీ వ్యతిరేకిస్తుందా...లేక స్వాగతిస్తుందా అనేది స్పష్టం కాకుండా ఉంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వ నిర్ణయాన్ని కొంతమంది పార్టీ నేతలు సమర్ధిస్తుంటే.. మరికొంతమంది మాత్రం ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు కన్నా లక్ష్మినారాయణ తీవ్రంగా వ్వతిరేంచారు. సీఎం మారినప్పుడల్లా రాజధాని
from Oneindia.in - thatsTelugu https://ift.tt/36Vefgq
ఇన్సైడింగ్ ట్రేడింగ్పై ఎందుకు చర్యలు తీసుకోలేదు... చేతగాని తనమా.. కుమ్మక్కయ్యారా...? బీజేపీ కన్నా
Related Posts:
చంద్రయాన్ -2 కథ ముగిసినట్లేనా: ఇతర ప్రాజెక్టులపై దృష్టి సారించాలన్న శివన్..?బెంగళూరు: ఇస్రో చంద్రుడిపైకి ప్రతిష్టాత్మకంగా పంపిన చంద్రయాన్-2లోని ల్యాండర్ విక్రమ్లో తలెత్తిన సమస్యతో చివరినిమిషంలో జాబిల్లిపై ల్యాండ్ కావడంలో విఫల… Read More
తల్లి కర్కశం : ప్రియుడితో కూతురు పెళ్లి డ్రామా...!మానవ సంబంధాలు మంటలో కలిసే మరో సంఘటన తమిళనాడులో జరిగింది. స్వంత పిల్లలు అని కూడ చూడకుండా తల్లిదండ్రులు వ్యవహరిస్తున్న తీరు సభ్యసమాజాన్ని తలదించుకునేలా … Read More
పీవోకేను సాధించేందుకు మేం రెడీ: కేంద్రమంత్రి వ్యాఖ్యలపై ఆర్మీ చీఫ్న్యూఢిల్లీ: పాకిస్థాన్ ఆక్రమిత కాశ్మీర్(పీవోకే)ను త్వరలోనే స్వాధీనం చేసుకుంటామంటూ కేంద్రమంత్రి జితేంద్ర సింగ్ చేసిన వ్యాఖ్యలపై ఆర్మీ చీఫ్ బిపిన్ రావత్… Read More
ఉగ్రవాదులను మార్చేందుకు పాకిస్తాన్ వందల కోట్లను ఖర్చు పెట్టింది...!ఉగ్రవాదులను పాకిస్థాన్ ప్రోత్సహిస్తుందని, పాకిస్థాన్లో వేలాది మంది ఉగ్రవాదులు స్థావరంగా చేసుకుని దాడులు కొనసాగిస్తున్నారని భారత్తో పాటు పలు ఇతర దేశా… Read More
రైతు పింఛను పథకం ప్రారంభించిన మోడీ: నెలకు రూ.3వేలు, 5కోట్ల రైతులకు మేలురాంచీ: ప్రధాని నరేంద్ర మోడీ దేశ రైతులకు మరో తీపి కబురును అందించారు. ప్రధాన్ మంత్రి కిసాన్ మాన్ ధన్ యోజన పథకాన్ని ఆయన రాంచీలో గురువారం ప్రారంభించారు. ర… Read More
0 comments:
Post a Comment