రాంచీ: శుక్రవారం జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన నేపథ్యంలో ఇప్పటికే పలు మీడియా సంస్థలు ఎగ్జిట్ పోల్స్ విడుదల చేసిన విషయం తెలిసిందే. తాజాగా శనివారం సాయంత్రం రిపబ్లిక్ టీవీ-జన్ కీ బాత్ ఎగ్జిట్ పోల్ ఫలితాలు వెలువడ్డాయి. ఈ ఎగ్జిట్ పోల్స్ కూడా జార్ఖండ్లో బీజేపీ అధికారానికి దూరమవుతోందని తేల్చింది. బీజేపీ - 22-30జేఎంఎం 28-33కాంగ్రెస్
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2tGea1S
Saturday, December 21, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment