Thursday, January 23, 2020

కంగనా రనౌత్‌కు థ్యాంక్స్ చెప్పిన నిర్భయ తల్లి: ఏమన్నారంటే..?

న్యూఢిల్లీ: నిర్భయ దోషులను క్షమించాలంటూ ప్రముఖ న్యాయవాది ఇందిరా జైసింగ్ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా తప్పుబట్టిన ప్రముఖ బాలీవుడ్ నటి కంగనా రనౌత్‌కు నిర్భయ తల్లి ఆశాదేవి నుంచి మద్దతు లభించింది. అత్యాచార కేసుల్లో దోషులను బహిరంగంగా ఉరి తీయాలని కంగనా చేసిన వ్యాఖ్యలను ఆమె సమర్థించారు.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2NRFn96

Related Posts:

0 comments:

Post a Comment