దేశవ్యాప్తంగా కరోనా కల్లోలం కొనసాగుతున్న వేళ ఎన్నికలు నిర్వహించాల్సి వస్తే పాటించాల్సిన మార్గదర్శాలను కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసింది. వీటి ప్రకారం ఇకపై ఎన్నికలు నిర్వహించే రాష్ట్రాల్లో కరోనా రోగులతో పాటు వృద్ధులకూ పోస్టల్ బ్యాలెట్ అవకాశం కల్పించారు. అలాగే ఆన్లైన్లో నామినేషన్లను స్వీకరించనున్నారు. వీటితో పాటు పలు కొత్త నిబంధనలను ఈసీ తమ మార్దదర్శకాల్లో
from Oneindia.in - thatsTelugu https://ift.tt/34k6VNm
కరోనాలో ఎన్నికలకు ఈసీ కొత్త రూల్స్- ఆన్లైన్ నామినేషన్లు- రోగులకు, వృద్ధులకు పోస్టల్ బ్యాలెట్
Related Posts:
దుబ్బాక ఉపఎన్నిక.. బీజేపీ కోసం పవన్ కళ్యాణ్ ప్రచారం : కిషన్ రెడ్డి ఏమన్నారంటేదుబ్బాక ఉప ఎన్నిక ప్రచారం రసవత్తరంగా సాగుతోంది. అధికార, ప్రతిపక్ష పార్టీలు హోరాహోరీగా ఉప ఎన్నిక ప్రచారాన్ని కొనసాగిస్తూనే, ఒకరిపై ఒకరు వాగ్బాణాలు సంధి… Read More
బీహార్ పోలింగ్ వేళ ఎన్డీయే కూటమిలో లుకలుకలు- బీజేపీ పోస్టర్లలో కనిపించని నితీశ్..బీహార్ అసెంబ్లీ ఎన్నికల తొలి దశ పోలింగ్ ప్రచారం నేటితో ముగిసింది. ఎల్లుండి 71 అసెంబ్లీ సీట్లలో జరిగే ఎన్నికల కోసం ముమ్మరంగా ఎన్డీయే, మహాకూటమి నేతలు … Read More
అమెరికా ఎన్నికల్లో భారత్, పాకిస్తాన్ ప్రజలు ఒక్కటయ్యారు.. ఎందుకు?అది 2012 డిసెంబర్ 14. అమెరికాలోని కనెక్టికట్లో శాండీ హుక్ ఎలిమెంటరీ స్కూల్లో కాల్పుల వార్త దిగ్భ్రాంతికి గురిచేసింది. అప్పుడు ఒక పార్టీలో పాల్గొనటాన… Read More
Fact Check: ఉద్యోగాలిస్తామంటున్న ఈ వెబ్సైట్ను చూసి మోసపోకండి: ప్రభుత్వంసోషల్ మీడియా వేదికగా చాలా పుకార్లు హల్చల్ చేస్తున్నాయి. సోషల్ మీడియాలో వచ్చే వార్తలను నమ్మి చాలామంది ప్రజలు మోసపోయారు. ఉద్యోగాల పేరుతో కొందరు డబ్బులు … Read More
కేసీఆర్ను పిలిచి జగన్ దావత్ ఇస్తే మనసు మారుతుందేమో : కృష్ణా జలాలపై ఎంపీ టీజీ వెంకటేష్తెలుగు రాష్ట్రాల మధ్య నీటి పంచాయితీ కొనసాగుతూనే ఉంది. ఏపీ తెలంగాణ రాష్ట్రాల మధ్య జల జగడం పరిష్కారం కావడం లేదు. రాయలసీమ ఎత్తిపోతల పథకం ద్వారా సముద్రంలో… Read More
0 comments:
Post a Comment