Friday, August 21, 2020

కరోనాలో ఎన్నికలకు ఈసీ కొత్త రూల్స్‌- ఆన్‌లైన్‌ నామినేషన్లు- రోగులకు, వృద్ధులకు పోస్టల్‌ బ్యాలెట్‌

దేశవ్యాప్తంగా కరోనా కల్లోలం కొనసాగుతున్న వేళ ఎన్నికలు నిర్వహించాల్సి వస్తే పాటించాల్సిన మార్గదర్శాలను కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసింది. వీటి ప్రకారం ఇకపై ఎన్నికలు నిర్వహించే రాష్ట్రాల్లో కరోనా రోగులతో పాటు వృద్ధులకూ పోస్టల్‌ బ్యాలెట్‌ అవకాశం కల్పించారు. అలాగే ఆన్‌లైన్లో నామినేషన్లను స్వీకరించనున్నారు. వీటితో పాటు పలు కొత్త నిబంధనలను ఈసీ తమ మార్దదర్శకాల్లో

from Oneindia.in - thatsTelugu https://ift.tt/34k6VNm

0 comments:

Post a Comment