Thursday, January 23, 2020

వైసీపీలో 80శాతం క్రిమినల్సే.. జగన్ దుర్యోధనుడిలా నాశనమవుతాడు : యనమల

గురువారం ఆంధ్రప్రదేశ్ శాసనమండలిలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు మండలి రద్దుకు సంకేతాలిచ్చినట్టయింది. దేశంలో కేవలం 6 రాష్ట్రాల్లోనే మండళ్లు కొనసాగుతున్నాయన్న ఆయన.. అసలు వాటి అవసరం ఉందా? అని ప్రశ్నించారు. అసెంబ్లీలోనే విద్యావేత్తలు,న్యాయవాదులు,ప్రొఫెసర్లు ఉన్నప్పుడు మండలి అవసరమేంటన్నారు. మండలి కారణంగా ప్రభుత్వంపై ఏటా రూ.60 కోట్ల భారం పడుతుందన్నారు. వైఎస్ జగన్ చేసిన ఈ వ్యాఖ్యలపై మాజీ మంత్రి,టీడీపీ ఎమ్మెల్సీ కౌంటర్ ఇచ్చారు.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2NSHSrQ

Related Posts:

0 comments:

Post a Comment