Friday, August 21, 2020

కరోనాను జయించిన సీఎం రమేశ్.. సంతోషంగా ఉందని ట్వీట్..

బీజేపీ ఎంపీ సీఎం రమేశ్ కరోనా వైరస్‌ను జయించారు. తనకు కరోనా నెగిటివ్ వచ్చిందని తెలిపారు. రెండువారాల క్రితం ఆయనకు కరోనా సోకిన సంగతి తెలిసిందే. ఇవాళ వైరస్ తగ్గిందని ట్వీట్ చేశారు. ఇటీవల చేసిన పరీక్షల్లో నెగిటివ్ రిపోర్ట్ వచ్చిందని రమేశ్ తెలిపారు. తనకు వైరస్ తగ్గినందుకు ఆ భగవంతుడికి మనస్పూర్తిగా కృతజ్ఞతలు తెలిపారు. తాను

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2E5K3Xl

Related Posts:

0 comments:

Post a Comment