ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వినాయకచవితి ఉత్సవాలపై అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. వినాయక చవితి ఉత్సవాలను నిర్వహించుకోవడానికి అనుమతి ఇవ్వాలని ప్రతిపక్ష పార్టీలు డిమాండ్ చేస్తున్నాయి. అయితే కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో అందరూ ఇళ్లలోనే వినాయక చవితి నిర్వహించుకోవాలని, వినాయక విగ్రహాలు, వినాయక మండపాలు పెట్టడానికి వీలులేదని ప్రభుత్వం ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఈ విషయంపై రగడ నెలకొంది.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2QfcNiB
వినాయక చవితి ఉత్సవాలపై మాటల రగడ..చంద్రబాబు డైరెక్షన్ లోనే రఘురామ..మంత్రి విసుర్లు
Related Posts:
డొనాల్డ్ ట్రంప్ ట్విట్టర్ ఖాతా తొలగింపు: అత్యధిక ఫాలోవర్లు గల నేతగా ప్రధాని మోడీ అవతరణన్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోడీ సోషల్ మీడియా దిగ్గజం ట్విట్టర్లో అత్యధిక ఫాలోవర్లు కలిగిన క్రియాశీల రాజకీయ నేతగా అవతరించారు. ప్రపంచ వ్యాప్తంగా అత్యధ… Read More
తొలి దశలోనే వారికీ కరోనా వ్యాక్సిన్ ఇవ్వండి: ప్రధాని మోడీకి రఘురామ కృష్ణరాజు లేఖహైదరాబాద్/అమరావతి: దేశ వ్యాప్త కరోనా వ్యాక్సినేషన్ ప్రారంభం కానున్న నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోడీకి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రెబల్ ఎంపీ రఘురామ కృష్… Read More
కూతురి అక్రమ సంబంధంపై తండ్రి ఫైర్ -అత్తింట్లో ప్రియుడితో పట్టుబడ్డ యువతి -చివరికి భారీ ట్విస్ట్తల్లిదండ్రులు ప్రోత్సహించినా ఆ యువతికి చదువు ఎక్కలేదు. బడి వయసు నుంచే ప్రేమపాఠాలు దిద్దుకుంది. ఆమె తీరుతో విసిగిపోయి, టీనేజీ చివర్లోనే పెళ్లి చేసేశారు… Read More
రిపబ్లిక్ వేడుకలకు చీఫ్ గెస్టుగా సురినామే దేశాధ్యక్షుడు చంద్రిక -భారత సంతతి నేతగానూ పాపులర్జనవరి 26న జరుగనున్న భారత గణతంత్ర దినోత్సవాలకు ముఖ్య అతిథిగా సురినామే దేశాధ్యక్షుడు చంద్రికపెర్సద్ సంటోఖి హాజరు కాబోతున్నారు. భారత్ ఆహ్వానాన్ని అంగీకరి… Read More
ఎగ్జామ్స్ టైమ్: విద్యార్థులకు శుభవార్త చెప్పిన సర్కార్: బంపర్ ఆఫర్: ప్రైవేటు స్కూళ్లకూచెన్నై: మరో రెండు, మూడు నెలల్లో అసెంబ్లీ ఎన్నికలను ఎదుర్కొనబోతోంది తమిళనాడు. అధికార ఏఐఏడీఎంకే భవిష్యత్ ఏమిటో ఈ ఎన్నికల్లో తేలిపోనుంది. వరుసగా రెండుసార… Read More
0 comments:
Post a Comment