ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వినాయకచవితి ఉత్సవాలపై అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. వినాయక చవితి ఉత్సవాలను నిర్వహించుకోవడానికి అనుమతి ఇవ్వాలని ప్రతిపక్ష పార్టీలు డిమాండ్ చేస్తున్నాయి. అయితే కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో అందరూ ఇళ్లలోనే వినాయక చవితి నిర్వహించుకోవాలని, వినాయక విగ్రహాలు, వినాయక మండపాలు పెట్టడానికి వీలులేదని ప్రభుత్వం ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఈ విషయంపై రగడ నెలకొంది.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2QfcNiB
వినాయక చవితి ఉత్సవాలపై మాటల రగడ..చంద్రబాబు డైరెక్షన్ లోనే రఘురామ..మంత్రి విసుర్లు
Related Posts:
15న వైసీపీలోకి తోట త్రిమూర్తులు: జగన్ ఇచ్చిన ఆఫర్ ఇదే: అయ్యన్న సోదరుడు సైతం..!!అనేక తర్జన భర్జనల తరువాత తూర్పు గోదావరి సీనియర్ నేత..టీడీపీ మాజీ ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు టీడీపికి రాజీనామా చేసారు. కొద్ది కాలంగా జరుగుతన్న ప్రచారాన… Read More
కోల్కతా మాజీ సీపీ రాజీవ్ ఇంటికి సీబీఐ అధికారులు.. శారదా చిట్ఫండ్ స్కాం కేసులో అరెస్ట్..?కోల్కతా : శారదా చిట్ ఫండ్ స్కాంలో కోల్ కతా మాజీ పోలీసు కమీషనర్ రాజీవ్ కుమార్ చుట్టు ఉచ్చు బిగుస్తోంది. ఈ కేసులో అరెస్ట్ నుంచి ఇదివరకు మినహాయింపు ఇవ్వ… Read More
భారత ఆర్థిక వృద్ధి రేటు అంచనాల కంటే బలహీనం: ఐఎంఎఫ్ ఏం చెప్పిందంటే.?వాషింగ్టన్: కార్పొరేట్ అండ్ ఎన్విరాన్మెంటల్ రెగ్యూలేటరీ అనిశ్చితి కారణంగా కొన్ని నాన్ బ్యాంక్ ఫైనాన్షియల్ కంపెనీలు బలహీనపడ్డాయని.. అయితే, తాము అనుకున… Read More
కదం తొక్కిన యువత.. ఉద్యోగాల కోసం రోడ్డెక్కితే.. పోలీసుల లాఠీఛార్జ్ (వీడియో)హౌరా : యువత కదం తొక్కింది. ఉద్యోగాల కోసం రోడ్డెక్కింది. ఉద్యోగాలు లేక అల్లాడుతున్నామంటూ పశ్చిమ బెంగాల్లో భారీ ర్యాలీ నిర్వహించారు. వామపక్ష పార్టీలతో … Read More
బురఖా ధరించినందుకు కళాశాల నుంచి గెంటివేత: అసాంఘిక శక్తులకు అవకాశం ఇస్తోందట!లక్నో: ముస్లిం విద్యార్థినులు ఇస్లాం సంప్రదాయబద్ధమైన బురఖా ధరించడాన్ని నిషేధించింది ఉత్తర్ ప్రదేశ్ లోని ఓ ప్రైవేటు కళాశాల యాజమాన్యం. బురఖా ముసుగులో కొ… Read More
0 comments:
Post a Comment