ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వినాయకచవితి ఉత్సవాలపై అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. వినాయక చవితి ఉత్సవాలను నిర్వహించుకోవడానికి అనుమతి ఇవ్వాలని ప్రతిపక్ష పార్టీలు డిమాండ్ చేస్తున్నాయి. అయితే కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో అందరూ ఇళ్లలోనే వినాయక చవితి నిర్వహించుకోవాలని, వినాయక విగ్రహాలు, వినాయక మండపాలు పెట్టడానికి వీలులేదని ప్రభుత్వం ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఈ విషయంపై రగడ నెలకొంది.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2QfcNiB
వినాయక చవితి ఉత్సవాలపై మాటల రగడ..చంద్రబాబు డైరెక్షన్ లోనే రఘురామ..మంత్రి విసుర్లు
Related Posts:
ఆ కంటెస్టెంట్లందరినీ ఇలా ఎలిమినేట్ చేస్తున్నారేంటీ?: దెబ్బకొట్టిన వరస్ట్ పెర్ఫార్మెన్స్: ఆమె అవుట్హైదరాబాద్: వరుసగా మూడోసారి అక్కినేని నాగార్జున హోస్ట్గా వ్యవహరిస్తోన్న వరల్డ్ బిగ్గెస్ట్ టెలివిజన్ రియాలిటీ షో బిగ్బాస్ తెలుగు సీజన్ 5..ఆరోవారంలోకి … Read More
మరోసారి రెచ్చిపోయిన ఉగ్రవాదులు: ఇద్దరు పౌరుల కాల్చి చంపారుశ్రీనగర్: జమ్మూకాశ్మీర్లో మరోసారి ఉగ్రవాదులు రెచ్చిపోయారు. శనివారం మరో ఇద్దరు పౌరుల ప్రాణాలు తీశారు. శ్రీనగర్లో ఓ వీధి వ్యాపారిని, పుల్వామా జిల్లాలో… Read More
తెలంగాణ బొగ్గును ఇతర రాష్ట్రాలకు ఇవ్వం: వినోద్ కుమార్, తరలింపు నిలిపివేత!హైదరాబాద్: జయశంకర్భూ పాలపల్లిలోని విద్యుత్ ఉత్పత్తి కేంద్రం కోసం మాత్రమే స్థానిక తాడిచర్ల సింగరేణి బొగ్గును వినియోగించాలని, ఇక్కడి బొగ్గును ఇతర రాష్ట్… Read More
‘కిక్కు’ అదిరింది -ఒక్క రోజే రూ.200 కోట్ల మద్యం తాగేసారు : స్టాక్ లేక దిగుమతి..!!దసరా అంటే ఆ కిక్కే వేరు. ఒక్క రోజే రూ.200 కోట్ల మద్యం తాగేశారు. కేవలం అయిదు రోజుల్లోనే తెలంగాణ ప్రభుత్వానికి రూ 685 కోట్ల ఆదాయం వచ్చింది. సరుకు చాలకపో… Read More
ఎదురుకాల్పులు: అదృశ్యమైన ఇద్దరు సైనికుల మృతదేహాలు లభ్యం, 48గంటల ఆపరేషన్శ్రీనగర్: జమ్మూకాశ్మీర్లోని పూంఛ్ ప్రాంతంలో ఉగ్రవాదులతో జరిగిన ఎదురుకాల్పుల అనంతరం గురువారం సాయంత్రం నుంచి కనబడకుండా పోయిన జూనియర్ కమిషన్డ్ ఆఫీసర్(జే… Read More
0 comments:
Post a Comment