ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వినాయకచవితి ఉత్సవాలపై అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. వినాయక చవితి ఉత్సవాలను నిర్వహించుకోవడానికి అనుమతి ఇవ్వాలని ప్రతిపక్ష పార్టీలు డిమాండ్ చేస్తున్నాయి. అయితే కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో అందరూ ఇళ్లలోనే వినాయక చవితి నిర్వహించుకోవాలని, వినాయక విగ్రహాలు, వినాయక మండపాలు పెట్టడానికి వీలులేదని ప్రభుత్వం ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఈ విషయంపై రగడ నెలకొంది.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2QfcNiB
వినాయక చవితి ఉత్సవాలపై మాటల రగడ..చంద్రబాబు డైరెక్షన్ లోనే రఘురామ..మంత్రి విసుర్లు
Related Posts:
ఉద్ధవ్ థాకరే కేబినెట్: పదవుల పంపకాలు: ఎన్సీపీకి లక్కీ ఛాన్స్: సేన వద్దే హోం.. కాంగ్రెస్ కు..!ముంబై: మహారాష్ట్రలో కొలువుదీరిన శివసేన-నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ-కాంగ్రెస్ సారథ్యంలోని మహా వికాస్ అఘాడి సంకీర్ణ కూటమి సర్కార్ లో పదవుల పంపకాలు ఎట్టక… Read More
వీధి బడుల్లో చదువుకున్నాం... మీకంటే ఎక్కువే మాట్లాడగలం... రైతు దీక్షలో పవన్ కళ్యాన్జనసేన అధినేత పవన్ కళ్యాన్ ఒకరోజు దీక్ష ముగిసింది.. కాకినాడ కేంద్రంగా రైతులకు మద్దతుగా రైతు సౌభాగ్య దీక్ష పేరుతో ప్రభుత్వం పైన ఒత్తిడి పెంచాలని నిర్ణయి… Read More
వదిలిపెట్టను.. కానీ వేటుకు సిద్ధం.. సంచలనం రేపుతున్న పంకజ ముండే వ్యాఖ్యలుమహారాష్ట్ర బీజేపీ నేత పంకజ ముండే వ్యవహారం బీజేపీకి తలనొప్పిగా మారే అవకాశం ఉంది. పార్టీ వ్యవహారాలకు దూరంగా ఉంటున్న ఆమె మహారాష్ట్రలోని రాజకీయ పార్టీల అధ… Read More
సూట్కేస్.. సిమెంట్ కంపెనీలు పెట్టలేదు.. ఆ రోజు మీ సంగతి చూస్తాం.. సీఎం జగన్పై పవన్ ఫైర్రైతుల కన్నీళ్లు ఆగే వరకు జనసేన పోరాటం చేస్తుందని పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. కాకినాడలో రైతు సౌభాగ్య దీక్ష విరమణ అనంతరం ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడ… Read More
మేఘాలయాలో పౌరసత్వ ఉద్రిక్తత: ఇంటర్నెట్ బంద్.. కర్ఫ్యూ విధింపు: సోషల్ మీడియాపై నిఘాషిల్లాంగ్: పౌరసత్వ సవరణ బిల్లను వ్యతిరేకిస్తూ అగ్నిగుండంలా మారిన ఈశాన్యా రాష్ట్రాల జాబితాలో తాజాగా మేఘాలయా కూడా చేరింది. ఇప్పటిదాకా అస్సాం, త్రిపురలకే… Read More
0 comments:
Post a Comment