Monday, January 20, 2020

‘జగన్ సర్కారు తప్పుడు ప్రచారం’: జనసేన ఆఫీస్‌లో పవన్ కళ్యాణ్, భారీగా పోలీసుల మోహరింపు

అమరావతి: మూడు రాజధానుల నిర్ణయాన్ని తాము వ్యతిరేకిస్తున్నామని జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. తాము అభివృద్ధి వికేంద్రీకరణ కోరుతున్నాం కానీ.. పరిపాలన వికేంద్రీకరణ కాదని అన్నారు. అమరావతి నుంచి రాజధానిని తరలించాలని ఏకపక్షంగా వ్యవహరిస్తున్న జగన్ ప్రభుత్వ విధానాన్ని తాము తీవ్రంగా ఖండిస్తున్నామని ట్విట్టర్ వేదికగా చెప్పారు.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/369rObs

Related Posts:

0 comments:

Post a Comment